हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Modi Bangladesh News : ఖలేదా జియా ఆరోగ్యంపై ప్రధాని మోదీ స్పందన…

Sai Kiran
Modi Bangladesh News : ఖలేదా జియా ఆరోగ్యంపై ప్రధాని మోదీ స్పందన…

Modi Bangladesh News : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి ఖలేదా జియా ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమె కోలుకోవడానికి భారత్ అన్ని విధాల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

డాకాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఖలేదా జియా గత వారం రోజులుగా విషమ స్థితిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ సోమవారం (డిసెంబర్‌ 1, 2025) సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో స్పందించారు.

Read also: Vinay-GPO: కల్వకుర్తి జీపీఓ ఎన్నికలు

“బంగ్లాదేశ్ ప్రజాజీవితానికి ఎన్నో సంవత్సరాలు సేవలందించిన (Modi Bangladesh News) ఖలేదా జియా ఆరోగ్యం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందాను. ఆమె త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అవసరమైతే భారతదేశం అన్ని విధాల సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది,” అని మోదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఖలేదా జియా చికిత్సకు భరోసా కల్పించేందుకు చైనా నుంచి ఐదుగురు వైద్యుల బృందం సోమవారం డాకాకు చేరుకుంది. డాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పర్యవేక్షణలో భాగంగా చైనా వైద్యులు స్థానిక బృందానికి సహకరిస్తున్నారు.

ఖలేదా జియాను ప్రధాని మోదీ 2015 జూన్‌లో తన బంగ్లాదేశ్ పర్యటన సమయంలో కలిశారు. ఆ సమయంలో భారత్‌, బంగ్లాదేశ్ మధ్య కీలక భూసరిహద్దు ఒప్పందం కుదిరింది. అప్పట్లో అధికార–ప్రతిపక్ష రాజకీయాలకు అతీతంగా మోదీ ఖలేదా జియాతో సమావేశమయ్యారు.

నాలుగు దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఖలేదా జియా, 1991లో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని అయ్యారు. 2001లో మళ్లీ అధికారంలోకి వచ్చి 2006 వరకు దేశాన్ని పాలించారు.

ప్రస్తుతం బీఎన్‌పీ దేశంలో అతిపెద్ద పార్టీగా ఉందని, 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
0:56

ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

📢 For Advertisement Booking: 98481 12870