📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Marco Rubio: ఉగ్రదాడి.. అమెరికా నిర్ణయంపై హర్షం

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి 26మంది మరణించిన ఘటన విశ్వ
వ్యాప్త సంచలన ఘటన. ఈ ఘటన తర్వాత భారత్ తన ప్రతీకార దాడులకు పాల్పడింది.
పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ (‘Operation Sindoor’) పేరుతో యుద్ధానికి దిగింది. ప్రస్తుతం రెండు దేశాలుకాల్పుల విరమణ ఒప్పందంలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ దాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ను ఉగ్రవాద సంస్థగా అమెరికా (America) గుర్తించింది. ఈ సంస్థ పాకిస్థాన్ కేంద్రంగా
పనిచేస్తున్న లష్కరే తొయిబా ముసుగు సంస్థగా అమెరికా విదేశాంగ మంత్రి మర్కో
రూబియో పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని భారత్ ప్రభుత్వం స్వాగతించింది.

Marco Rubio: ఉగ్రదాడి.. అమెరికా నిర్ణయంపై హర్షం

రెండు దేశాలమధ్య బలమైన సహకారం..

ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికాల మధ్య బలమైన సహకారానికి మరో
నిదర్శనమిది. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించకూడదు’ అని విదేశీ వ్యవహారాల
శాఖ పేర్కొంది. ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. టీఆర్ఎఫ్ అధిపతి షేక్
సజ్జద్ గుల్ను పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారిగా ఎన్ఐఏ గుర్తించింది. టీఆర్ఎఫ్
2019లో ఆవిర్భవించింది. తొలుత ఆన్లైన్ సంస్థగా ప్రారంభమై, ఆరు నెలలు గడిచేసరికి
లష్కరే తొయిబా సహా పలు సంస్థల ఉగ్రవాదులను చేర్చుకొని భౌతిక ముఠాగా
రూపుదిద్దుకుంది. ‘అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు, ఉగ్ర
వాదంపై పోరాడేందుకు, పహల్గాం దాడి (Pahalgam attack) కి న్యాయం చేయడానికి ట్రంప్ పిలుపునిచ్చారు.పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ, భారత్పై దాడులకు పాల్పడుతూ ఉంది.
రెండుదేశాల మధ్య విభేధాలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.

మర్కో రూబియో ఎవరు?

మర్కో రూబియో (Marco Rubio) అమెరికాలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినవారు, ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన అమెరికా సెనేట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

మర్కో రూబియో ఎప్పుడు జన్మించారు?

మర్కో రూబియో 1971 మే 28న మియామి, ఫ్లోరిడాలో జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : Narendra Modi: వచ్చేవారంలో మాల్దీవులకు పర్యటించనున్న మోదీ

Breaking News Ceasefire Agreement India Pakistan conflict Jammu And Kashmir latest news Operation Sindoor Pahalgam Terrorist Attack The Resistance Front TRF terrorist group

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.