📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Latest News: Donald Trump – భారత్ పై ట్రంప్ మరో దెబ్బ.. ఫార్మాపై డబుల్ టారిఫ్ లు

Author Icon By Anusha
Updated: September 3, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ పై అమెరికా అధ్యక్షుడు అధిక మొత్తంలో టారిఫ్లను విధిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటివరకు భారత్ పై 50శాతం సుంకాలను మాత్రమే అమలు చేశారు. కానీ ఇప్పుడు ఫార్మా దిగుమతులపై ఏకంగా 200 శాతం సుంకాలను విధించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు విధించిన సుంకాలు ఇండియాను అంత ఎఫెక్ట్ ఏమీ చేయలేదు. కానీ భారత్ ఫార్మా మెయిన్ గా అమెరికా మీదనేఆధారపడింది.

దాదాపు జెనరిక్ మెడిసిన్స్ (Generic Medicines) తో సహా మొత్తం సరుకు అక్కడికే వెళుతుంది. ఇప్పుడు కనుక ఫార్మాపై ట్రంప్ 200 శాతం సుంకాలు అమలు చేశారంటే మాత్రం భారత్ కు దెబ్బమీద దెబ్బే అవుతుంది. ఈ విషయం ట్రంప్ యంత్రాంగానికి బాగా తెలుసు. అందుకే ఈ డబుల్ టారిఫ్ ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే మళ్లీ కొత్త టారిఫ్లు అన్ని రకాల మెడిసిన్స్ మీద ఉండదని..కొన్నింటి మీద మాత్రమే విధిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.

Latest News

అమలు చేయడం సులభమేనా?

ఫార్మా దిగుమతులపై 200 సుంకాల ప్రతిపాదన అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ దాన్ని అమలు చేయడం అంత సులువేమీ కాదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు వవారు తయారు చేయడానికి పూనుకున్నా కనీసం మూడేళ్లు పడుతుంది. ఈలోపు భారత్ ఎగుమతులను ఆపేస్తే యూఎస్ (US) కు ఆ మందులు దొరక్క నానా కష్టాలు పడాల్సిందే. 200 శాతం టారిఫ్ ల వల్ల భారత్ కు ఎంత నష్టమో అమెరికాకు కూడా అంతే నష్టం. ఉత్పత్తి వ్యయం మన దేశంతో పోలిస్తే కనీసం 30 నుంచి 40శాతం పెరుగుతుంది.

కంపెనీలు ఈ భారాన్ని, వినియోగదారులకే బదిలీ చేయాల్సి ఉంటుంది. దీంతో అమెరికాలో ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరిగిపోతాయని చెబుతున్నారు. భారత్ నుంచి సరఫరా తగ్గిపోయి అమెరికాలో మందుల ధరలు ఎక్కువైపోతాయి. అది కూడా 40 నుంచి 56 శాతం వరకూ పెరుగుతాయి.వీటన్నిటిని బట్టి ఫార్మ దిగుమతులపై సుంకాలను పెంచరని నిపుణులు అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-rajamouli-rajamouli-meets-kenyan-foreign-minister/international/540559/

200 percent tariffs india america relations India US trade pharma imports Telugu News us india economic tensions US tariffs on India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.