हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Latest News: Indian Navy: పాక్, చైనాలకు ఇండియన్ నేవీ చెక్

Anusha
Latest News: Indian Navy: పాక్, చైనాలకు ఇండియన్ నేవీ చెక్

హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇటీవల నెలకొంటున్న భౌగోళిక, వ్యూహాత్మక మార్పుల నేపథ్యంలో భారత నౌకాదళం (Indian Navy) జాగ్రత్తలు మరింత కఠినతరం చేసింది.ఇండియన్ నేవీ తన ‘ఆపరేషన్ సింధూర్’ ప్రణాళికలో భాగంగా చైనా, పాకిస్తాన్‌లకు గట్టి సందేశాన్ని పంపింది. ‘ఒక బాణం, రెండు గురి’ అనే వ్యూహంలో భాగంగా, ఈ ప్రాంతంలో ప్రతి విదేశీ నౌకపై నిఘా ఉంచుతున్నామని నేవీ వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ స్పష్టం చేశారు.

Read Also: Canada:కారుపై మూత్రవిసర్జన వద్దన్నాడు.. ఆ మాత్రానికే ప్రాణం తీసిన నిందితుడు

చైనా నౌకల కదలికలను తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని

వైస్ అడ్మిరల్ వత్సాయన్ మాట్లాడుతూ, హిందూ మహాసముద్రంలో ఇతర ప్రాంతీయ శక్తుల ఉనికి నిరంతరంగా పెరుగుతోందని, ముఖ్యంగా చైనా నౌకల (Indian Navy) కదలికలను తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Indian Navy
Indian Navy

భారత నౌకాదళం ప్రస్తుతం దాదాపు 40 యుద్ధ నౌకలను మోహరించిందని, ఈ సంఖ్యను త్వరలో 50కి పైగా పెంచే ప్రక్రియలో ఉందని తెలిపారు. చైనా నౌకలు ఏంచేస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయో తమకు తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు బీజింగ్‌ (Beijing) కు పరోక్ష హెచ్చరికగా భావించవచ్చు.

పాకిస్తాన్‌కు వార్నింగ్

పాకిస్తాన్‌ (Pakistan) కు నేరుగా వార్నింగ్ ఇస్తూ, నౌకాదళం ‘ఆపరేషన్ సింధూర్‘ ఇప్పటికీ కొనసాగుతోందని వైస్ అడ్మిరల్ వత్సాయన్ ప్రకటించారు. ఏదైనా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా, మోహరించబడి ఉన్నామని తెలిపారు.

ఆపరేషన్ సింధూర్ అనేది అంతకుముందు జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య. దీనిని ప్రస్తావించడం ద్వారా, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏ రకమైన దుస్సాహసానికి పాల్పడినా తీవ్రంగా స్పందించడానికి నౌకాదళం సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

No image

హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

శివ జయంతి సంబరాలకు నాగ్‌పూర్ సిద్ధం, 394 యూనిట్ల సేవా లక్ష్యం

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870