हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

India US Trade Deal : అమెరికా అంగీకరిస్తే? భారత్ US వ్యాపార ఒప్పందం రెడీ…

Sai Kiran
India US Trade Deal : అమెరికా అంగీకరిస్తే? భారత్ US వ్యాపార ఒప్పందం రెడీ…

India US Trade Deal : అమెరికా భారత్ ఇచ్చిన ప్రతిపాదనపై పూర్తిగా సంతృప్తిగా ఉంటే, వెంటనే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. గురువారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమెరికా నుంచి వచ్చిన సానుకూల స్పందనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కానీ, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఇండియా–US స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఏదైనా సమయ పరిమితిని మాత్రం వెల్లడించలేదు.

ఈ వ్యాఖ్యలు, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత వచ్చాయి. ఆయన ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు ఇప్పటివరకు వచ్చిన వాటిలోనే “అత్యుత్తమమైన ఆఫర్” ఇదేనని తెలిపారు. దీనిపై స్పందించిన గోయల్, “వాళ్లు సంతోషంగా ఉన్నట్లైతే, ఒప్పందంపై వెంటనే సంతకం చేయాలి” అని అన్నారు. అయితే భారతదేశం అమెరికాకు ఏం ఆఫర్ ఇచ్చిందన్న వివరాలను చెప్పడానికి ఆయన నిరాకరించారు.

Latest News: Indigo Auto-Rickshaw: ఇండిగో ఎయిర్‌లైన్స్ Vs ఇండిగో ఆటో: హర్ష్ గోయెంకా ఫన్నీ పోస్ట్

ఇప్పటికే రెండు దేశాల మధ్య అయిదు రౌండ్ల చర్చలు జరిగాయి. ప్రస్తుతం భారత్ పర్యటిస్తున్న అమెరికా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్‌ విజిట్ చర్చల (India US Trade Deal) కోసం కాదని, పరస్పర అవగాహన పెంపు కోసం మాత్రమేనని గోయల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో స్విట్జర్ నేతృత్వంలోని బృందం మరియు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ టీమ్ మధ్య చర్చలు ముగిశాయి. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ, ఎనర్జీ వంటి కీలక రంగాల్లో సహకారం పెంపుపై కూడా చర్చించాయి.

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ఫోన్‌లో మాట్లాడి ఆర్థిక, వ్యాపార సహకారాన్ని మరింతగా బలోపేతం చేయాలని అంగీకరించారు.

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నరేష్ నగేశ్వరన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, వచ్చే మార్చిలో ఒప్పందం సంతకం అవుతుందని తనకు సమాచారం లేదని గోయల్ తెలిపారు. ఇద్దరు దేశాలకు ప్రయోజనకరమైనదే ఒప్పందమని, ఖచ్చితమైన టైమ్‌లైన్ పెట్టి మిస్టేక్ చేయకూడదని పేర్కొన్నారు.

అమెరికా వైపు నుండి వచ్చిన తాజా వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతగలవే. ఇండియా కొన్ని వ్యవసాయ పంటలు, మాంస ఉత్పత్తుల విషయంలో ఆంక్షలు పెట్టడం వల్ల ఇరుపక్షాల్లో చర్చలు క్లిష్టమయ్యాయని అమెరికా తెలిపింది. అయితే భారత్ నుంచి వచ్చిన తాజా ఆఫర్‌లు గతంలో ఎప్పుడూ లేనంత బలంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

అమెరికా 50% వరకు భారీ దిగుమతి సుంకాలు విధించడం వల్ల భారత ఎగుమతులపై ఒత్తిడి పెరిగింది. డాలర్‌కి పైగా రూపాయి విలువ పడిపోయిన సమయంలో ఈ చర్చలు కీలకం కావడంతో ఇండియన్ ఇండస్ట్రీలు ఒప్పందం త్వరగా పూర్తవుతుందనే ఆశతో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా భారత ఎగుమతులలో సుమారు 18% మార్కెట్‌ను కలిగి ఉంది.

మొదట 25% సుంకం వాణిజ్య లోటు కారణంగా విధించగా, రష్యన్ క్రూడ్ కొనుగోలు చేసినందుకు భారతపై మరో 25% అదనపు పన్ను విధించిన విషయం తెలిసిందే. ఈ సుంకాల పరిష్కారమే ట్రేడ్ డీల్ ఫస్ట్ ఫేజ్‌కు కీలకమని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అగ్రి ఉత్పత్తులపై టారిఫ్ రాయితీలు కోరుతుండగా, భారత ప్రభుత్వం రైతులు మరియు MSMEలను కాపాడటంలో రాజీ పడబోదంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

వామ్మో కిలో దోసకాయ కిలో రూ. 355

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

రావి నీరు ఆగితే పాక్‌కు సంక్షోభమా? భారత్ కీలక నిర్ణయం

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు? యూనస్ పేరు చర్చలో!

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

ట్రంప్‌కు ఖమేనీ ఘాటు హెచ్చరిక , అమెరికాపై సవాల్

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

చమురు ట్యాంకర్ల నిలిపివేత.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

సింగపూర్‌లో అదృశ్యమైన ఒడియా నావికుడు: దర్యాప్తు డిమాండ్

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

భారత్–ఫ్రాన్స్ మధ్య హామర్ క్షిపణుల సంయుక్త అభివృద్ధి ఒప్పందం

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఏఐ సమ్మిట్ హాజరుకానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం.. భారీ ఎత్తుకు ఎగసిపడ్డ లావా

తొలగిన యూట్యూబ్ అంతరాయం

తొలగిన యూట్యూబ్ అంతరాయం

📢 For Advertisement Booking: 98481 12870