📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: India – అఫ్ఘనిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి: భారత్

Author Icon By Rajitha
Updated: September 18, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లష్కరే తోయిబా, జైషే మహామ్మద్ (Mohammed) సహా ఐరాస ప్రకటిత ఉగ్రసంస్థలు అఫ్ఘనిస్థాన్లో కార్యకలాపాలు సాగించకుండా చూడాలని ప్రపంచ దేశాలకు భారత్ (India) పిలుపునిచ్చింది. అఫ్ఘనిస్థాన్ పై ఐరాస భద్రతామండలిలో జరిగిన సమావేశంలో ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvataneni Harish) పేర్కొన్నారు. ఆ దేశంలో భద్రతా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఘర్షణలతో దెబ్బతిన్న అఫ్ఘాన్ లో శాంతి, స్థిరత్వానికి కృషి చేసే విషయంలో భారత్ ఆసక్తిగా ఉందన్నారు.

India

హరీశ్ అభిప్రాయపడ్డారు

అఫ్ఘనిస్థాన్ (Afghanistan) తాత్కాలిక విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ రెండుసార్లు చర్చలు జరిపిన విషయాన్ని గుర్తుచేశారు. అఫ్ఘనిస్థాన్ కు భారత్ (India) తనవంతుసాయం అఫ్ఘనిస్థాన్ కు మానవతసాయంతో పాటు అక్కడి ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నట్లు చెప్పారు. ప్రకృతి విపత్తులు, వ్యాధులు, పేదరికం, ఆహార కొరతవంటి సమస్యలతో బాధపడుతోన్న అఫ్ఘనిస్థాన్ ప్రజలకు సాయం అందించాల్సిన సమయం ఆసనమైందని హరీశ్ అభిప్రాయపడ్డారు. అఫ్ఘనిస్థాన్ కు వెంటనే మానవతా సాయం అందించిన దేశాల్లో భారత్ కూడా ఉందని అన్నారు.

అఫ్ఘనిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలని భారత్ ఏ దేశాలకు పిలుపునిచ్చింది?
ప్రపంచ దేశాలకు భారత్ ఈ పిలుపునిచ్చింది.

అఫ్ఘనిస్థాన్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవి?
ప్రకృతి విపత్తులు, వ్యాధులు, పేదరికం, ఆహార కొరత.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/job-notification-notification-for-filling-up-of-huge-posts-in-tgsrtc/hyderabad/549786/

afghanistan Breaking News India support Jaish-e-Mohammed Lashkar-e-Taiba latest news Telugu News Terrorism UN Security Council

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.