📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: IND vs PAK – భారత జట్టును ఓడించే దమ్ము పాకిస్థాన్ టీమ్‌కు లేదు: యోగ్‌రాజ్ సింగ్

Author Icon By Anusha
Updated: September 14, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్ (Yograj Singh) ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ జట్టు భారత జట్టుకు సరైన పోటీ ఇవ్వగల సామర్థ్యం లేదు. “భారత జట్టు ఆకాశంలో ఆడుతుంటే పాకిస్తాన్ (Pakistan) నేలపై ఆడుతుంది. ఆకాశం, నేల ఎప్పటికీ కలవలేవు” అని ఆయన చెప్పాడు.అసలు విషయం ఏమిటంటే, ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం (నేడు) దుబాయ్ వేదిక (Dubai venue) గా జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ (India-Pakistan match) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరు జట్ల మధ్య అత్యధిక ఉత్సాహం, టెన్షన్ ఉంటుందన్న విషయం స్పష్టమే.

భారత జట్టే ఫేవరేట్ అని

ఈ సందర్భంలో యోగ్ రాజ్ సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్ అతి బలహీనంగా ఉందని,భారత జట్టే ఫేవరేట్ అని అభిప్రాయపడ్డారు.రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసానికి ప్రధాన కారణం ఐపీఎల్ (IPL) అని తెలిపారు. ఐపీఎల్ భారత క్రికెటర్ల స్థాయిని పెంచిందని చెప్పారు.పాకిస్థాన్ జట్టు ఏం చేయగలదు? భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. ఐపీఎల్ ఎంట్రీతో భారత ఆటగాళ్లు ఎంతో ఎదిగారు. ఎందుకంటే వారికి కావాల్సినంత డబ్బు వచ్చింది.

ఐపీఎల్‌లో డబ్బు ఉంది. ఇది ఆటగాళ్లకు కలిసొచ్చింది. డబ్బు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది.పాకిస్థాన్, భారత మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ (High voltage match) లేదు. ఇది అసాధ్యం కూడా. ఎందుకంటే పాకిస్థాన్ వేదిక మట్టి. భారత్ ఆడేది ఆకాశం. ఆకాశం, భూమి ఎప్పటికీ కలవలేవు. ఇది సాధ్యం కాదు.’అని యోగ్‌రాజ్ సింగ్ చెప్పుకొచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-controversial-comments-before-the-india-pakistan-match/sports/546975/

Asia Cup 2025 Breaking News Dubai Asia Cup match high voltage match India Cricket Team India vs Pakistan latest news Pakistan Cricket Team Telugu News Yuvraj Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.