हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

IND vs ENG: భారత జట్టుపై పాక్ క్రికెటర్ అసత్య ఆరోపణలు

Anusha
IND vs ENG: భారత జట్టుపై పాక్ క్రికెటర్ అసత్య ఆరోపణలు

భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై చారిత్రాత్మక విజయం సాధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ విజయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ (Shabbir Ahmed) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ట్వీట్ భారత అభిమానుల్లో ఆగ్రహాన్ని రగిలించింది.భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో చివరి రోజు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు స్వింగ్, సీమ్ బౌలింగ్‌లో చూపించిన నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ షబ్బీర్ అహ్మద్ మాత్రం దీనికి వేరే కారణం ఉందని ఆరోపిస్తూ వివాదానికి తావిచ్చారు.

ఈ వ్యాఖ్యలు

ఆయన తన ట్వీట్‌లో “80 ఓవర్ల తర్వాత కూడా బంతి కొత్తదానిలా మెరుస్తూ ఎలా ఉంటుంది? ఇది సహజం కాదు. భారత బౌలర్లు వాజిలిన్ లేదా మరే ఇతర పదార్థం ఉపయోగించి బంతిని ట్యాంపరింగ్ చేసి ఉంటారు. అంపైర్లు ఆ బంతిని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపాలి” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.ఇంగ్లండ్‌తో సోమవారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా (Team India) 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆఖరి పోరులో పడిలేచిన టీమిండియా .. మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్‌తో గెలుపొందింది. 374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది.

కొత్త బంతిలా మెరుస్తూ కనిపించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌‌లో భారత్ 396 పరుగులు సాధించింది.ఈ విజయంపై సోషల్ మీడియా (Social media) వేదికగా స్పందించిన షబ్బీర్ అహ్మద్.. భారత్‌పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. ‘నాకు తెలిసి భారత్.. వాజిలైన్ ఉపయోగించి ఉంటుంది. అందుకే 80 + ఓవర్ల తర్వాత కూడా కొత్త బంతిలా మెరుస్తూ కనిపించింది. ఆ బంతులను అంపైర్లు టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కు పంపించాలి.’అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.అయితే భారత్ గెలిచిందనే అక్కసుతోనే షబ్బీర్ అహ్మద్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని భారత అభిమానులు మండిపడుతున్నారు. చట్ట విరుద్ధమైన బౌలింగ్‌తో ఏడాది నిషేధానికి గురైన షబ్బీర్ అహ్మద్ కూడా ఆరోపణలు చేస్తున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.

నిబంధనలకు విరుద్దంగా

80 ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకుంటారనే కనీస అవగాహన కూడా షబ్బీర్ అహ్మద్‌కు లేదని మండిపడుతున్నారు.మీడియం పేసర్ అయిన షబ్బీర్ అహ్మద్.. పాక్ తరఫున 10 టెస్ట్‌లు, 32 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దంగా ఉందని 2005లో ఐసీసీ ఏడాదిపాటు నిషేధం విధించింది. ఆ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయలేకపోయాడు. 2007లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

క్రికెట్ ఆటను మొదట ఎక్కడ ఆడారు?

క్రికెట్ ఆట మొదట ఇంగ్లాండ్‌లో 16వ శతాబ్దంలో ఆడబడింది.

క్రికెట్‌లో ప్రధాన ఫార్మాట్లు ఎన్ని?

క్రికెట్‌లో మూడు ప్రధాన ఫార్మాట్లు ఉన్నాయి:టెస్ట్ క్రికెట్,వన్డే ఇంటర్నేషనల్ (ODI),ట్వంటీ20 (T20).

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cm-revanth-reddy-cm-revanth-reddy-gives-key-responsibilities-to-srh-owner-kavya-maran/telangana/526908/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస-మరో హిందూ యువకుడి దారుణ హత్య

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

రేపు సుంకాల చట్టబద్ధతపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

📢 For Advertisement Booking: 98481 12870