हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

IND-AFG: భారత్‌-అఫ్గానిస్థాన్‌ కొత్త స్నేహం

Saritha
IND-AFG: భారత్‌-అఫ్గానిస్థాన్‌ కొత్త స్నేహం

భారత్ పర్యటనలో అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ

అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ అక్టోబర్ 9 నుంచి 16వ తేదీ వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను కలవనున్నారు. ఈ సందర్శన అఫ్గాన్‌-భారత్(IND-AFG) సంబంధాల్లో కొత్త దశను సూచిస్తున్నదిగా నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కాబుల్‌లో జరిగిన భారీ పేలుళ్లు అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించాయి. తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్‌(Pakistan)చీఫ్‌ నూర్ వాలి మెహ్సూద్‌ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ ఫైటర్‌ జెట్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటనలు పాక్-అఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

భారత్ ఇప్పటివరకు తాలిబాన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా, ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాలిబాన్‌ అధికారంలోకి రాకముందు భారత్‌ అఫ్గాన్‌లోని మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో సుమారు 3 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

Read also: బీహార్‌ సీఎంకు ఎదురుదెబ్బ.. ఆర్జేడీలోకి సీనియర్‌ నేతలు జంప్

IND-AFG

వాణిజ్య, విద్య మరియు రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు

ఈ ఒప్పందం ప్రకారం, బ్రిటన్‌లోకి ఎగుమతయ్యే భారతీయ వస్తువులలో దాదాపు 99 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించబడతాయి. దీంతో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, ఇంజనీరింగ్ సామాగ్రి వంటి రంగాల్లో భారత ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. అదే విధంగా భారత్‌కు దిగుమతయ్యే బ్రిటిష్(IND-AFG)ఉత్పత్తులలో 90 శాతం పైగా వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. ఇందులో లగ్జరీ కార్లు, విస్కీ, వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉన్నాయి.

ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య విలువను దాదాపు రెండింతలు పెంచి 120 బిలియన్ డాలర్లకు (రూ.10.66 లక్షల కోట్లు) చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. విద్యా రంగంలో భాగంగా బ్రిటన్‌కు చెందిన లాంకాస్టర్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ సర్రే భారత్‌లో క్యాంపస్‌లను స్థాపించడానికి ఆసక్తి చూపాయి. ఈ సంస్థలు గుజరాత్‌లోని సిటీ, కర్ణాటకలోని బెంగళూరులో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

అదనంగా, రక్షణ రంగంలో కూడా ఇరుదేశాల మధ్య సహకారం మరింత బలపడనుంది. రక్షణ పరికరాల తయారీ, సాంకేతికత మార్పిడి విషయంలో ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 350 మిలియన్ పౌండ్ల (రూ.4,142 కోట్లు) విలువైన మిసైల్స్‌ మరియు లాంచర్ల సరఫరా ఒప్పందం కూడా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870