📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Balochistan Army : భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తాం.. బలూచ్ ఆర్మీ విన్నపం!

Author Icon By Sudha
Updated: May 10, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు (Balochistan Army) పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని.. తమకు ఇప్పుడు భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తామంటూ బలూచ్ ఆర్మీ ప్రధాని మోదీకి తెలిపింది. ఆయుధాలు, మిస్సైల్స్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా కోరింది.

BalochiBalochistan Army : భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తాం.. బలూచ్ ఆర్మీ విన్నపం!

పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు ఆ దేశానికి బలూచ్ వేర్పాటువాద సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యంపై దాడులు చేస్తూ.. ఇప్పటికే 46 శాతం భూమిని ఆక్రమించుకున్నాయి. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిడి వస్తుండగా దాయాది దేశం అల్లాడిపోతుంది. అయితే ఈ సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విన్నపం చేసింది. సోషల్ మీడియా వేదికగా తమకు సాయం చేయాలని.. ఆయుధాలు, మిస్సైల్స్ ఇస్తే పాక్ అంతు చూస్తామని చెప్పుకొచ్చింది. పాక్‌తో పోరాడడానికి ఇదే సరైన సమయం అని వెల్లడించింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రజలంతా.. దాయాది దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉండే బలూచిస్థాన్ ప్రాంతంపై పాక్ పెత్తనాన్ని చెలాయిస్తోందని చెబుతున్నారు. అయిల్, గ్యాస్, ఖనిజాల విపరీతంగా ఉన్నప్పటికీ.. స్థానికులకు వాటి ఫలితాలను అందించడం లేదని పేర్కొంటున్నారు. పాక్ సర్కారు ఈ వనరులను ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం ఎక్కువగా వాడుతోందని.. ఫలితంగా బలూచ్ ప్రజలంతా పేదరికంలో మగ్గిపోవాల్సి వస్తుందని వవివరిస్తున్నారు. ఈక్రమంలోనే తామే ఓ ప్రత్యేక దేశంగా మారుతామని చెప్పుకొస్తున్నారు.

Read Also : India Pakistan War: రెండు పాక్‌ జెట్స్‌ను గాల్లోనే పేల్చేసిన భారత్‌

#telugu News Baloch Army's plea! Breaking News in Telugu Google news Google News in Telugu If India helps Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news we will see the end of Pakistan..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.