हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: NewYork: ఐరాసకూ తప్పని హ్యాకింగ్ తిప్పలు

Pooja
Telugu News: NewYork: ఐరాసకూ తప్పని హ్యాకింగ్ తిప్పలు

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber ​​frauds) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు మన ఫోన్లను ట్యాప్ చేస్తారో తెలియదు, హ్యాకింగ్ చేస్తారో కూడా తెలియదు. మనమెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటున్నాయి. తాజాగా న్యూయార్లో కూడి ఇలాంటి సంఘటనే జరిగింది. న్యూయార్క్ లో మొబైల్ హ్యాకింగ్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 150మంది ప్రపంచనేతలు పాల్గొనే సమావేశాన్ని టార్గెట్ చేశారు. మొబైల్ హ్యాకింగ్ ద్వారా సమావేశానికి ఆటంకం కలిగించడమే కాకుండా..నేతల ఫోన్లనూ ట్యాప్ చేసే కుట్ర పన్నారు. అయితే ఐరాస సమావేశానికి కొద్ది సేపటి ముందే దీన్ని యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ గుర్తించింది. భారీ రహస్య టెలికాం నెట్ వర్క్న పూర్తిగా తొలగించింది.

సీక్రెట్ నెట్ వర్న ఏర్పాటు ఐరాస సర్వసభ్య సమావేశంతో న్యూయార్క్ నగరం సందడిగా మారింది. అక్కడ హోటళ్లన్నీ ప్రపంచాధినేతలతో నిండిపోయాయి. వీరందరినీ కూడా హ్యాకర్లు టార్గెట్ చేశారని సీక్రెట్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. మౌలిక లక్ష్యాలను బ్లాక్(Block) చేయడం ద్వారా ఇబ్బందులను గురిచేయాలని భావించారని చెప్పారు.

NewYork

సీనియర్ ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని టెలికమ్యూనికేషన్ బెదిరింపులపై సీక్రెట్ సర్వీస్ చేపట్టిన విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ నెట్ వర్క్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా అధికారులు అప్రమత్తమైన యూఎస్ అధికారులు సీక్రెట్ సర్వీస్ సర్వీసెస్ గుర్తించి, ఆ నెట్ వర్క్ ను పూర్తిగా తొలగించడంతో పెద్ద ఉపద్రవం నుంచి బయటపడినట్లుగా అయింది.

ఐరాస (UN) ఏ సమస్యను ఎదుర్కొంటోంది?
ఐరాసకు కూడా హ్యాకింగ్ దాడుల వల్ల సైబర్ భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ హ్యాకింగ్ ఎక్కడ జరిగింది?
న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం సైబర్ దాడులకు గురైనట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870