हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Peer Sarhandi: Pakistan: పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

Vanipushpa
Peer Sarhandi: Pakistan: పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

పాకిస్థాన్‌(Pakistan)లోని సింధ్ ప్రావిన్సులో ఓ ప్రముఖ సూఫీ దర్గా, హిందూ బాలికల బలవంతపు మత మార్పిడులకు ప్రధాన కేంద్రంగా మారిందని మైనారిటీ హక్కుల సంస్థ ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ (VOPM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పేద, బలహీన వర్గాలకు చెందిన హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఉమర్‌కోట్ ప్రాంతంలోని పీర్ సర్హందీ దర్గా, హిందూ కుటుంబాలకు భయాన్ని సృష్టిస్తోందని VOPM తెలిపింది. ఈ ప్రాంతంలో హిందూ జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ, భీల్, మేఘ్వార్, కోహ్లీ వంటి వర్గాలకు చెందిన బాలికలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారని సంస్థ ఆరోపించింది. బాధితుల్లో 12 నుంచి 15 ఏళ్లలోపు మైనర్లు కూడా ఉన్నారని పేర్కొంది.

Read Also: Delhi traffic : పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

Pakistan
Pakistan

దర్గాకు అనుబంధంగా ఉన్న గుల్జార్-ఇ-ఖలీల్ మదర్సా

ఈ దర్గా మత పెద్ద పీర్ మహమ్మద్ అయుబ్ జాన్ సర్హందీ, అతని సోదరుడు పీర్ వలియుల్లా.. తాము వేలమంది హిందూ యువతుల మతం మార్చామని గర్వంగా ప్రకటించుకుంటున్నారని VOPM వెల్లడించింది. హిందూ బాలికలు అదృశ్యమవడం, ఆ తర్వాత దర్గాలో ప్రత్యక్షమవడం, అప్పటికే వారిని మతమార్పిడి చేసి ఓ ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించడం వంటివి నిరంతరం జరుగుతున్నాయని తెలిపింది.

చట్టపరమైన రక్షణ పొందేందుకే ఈ వ్యూహం

దర్గాకు అనుబంధంగా ఉన్న గుల్జార్-ఇ-ఖలీల్ మదర్సా, వేగంగా మతమార్పిడులు చేసే కేంద్రంగా పనిచేస్తోందని విమర్శించింది. బాధితుల కుటుంబాలు స్పందించేలోపే చట్టపరమైన రక్షణ పొందేందుకే ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని పేర్కొంది. స్థానిక రాజకీయ పార్టీలతో దర్గా నిర్వాహకులకు ఉన్న సంబంధాల వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని VOPM ఆరోపించింది. ఈ మతమార్పిడులు స్వచ్ఛందంగా జరుగుతున్నాయని దర్గా వర్గాలు చెబుతున్నప్పటికీ, బాలికలు అదృశ్యమవడం, హడావుడిగా వివాహాలు చేయడం వంటివి చూస్తే ఇది బలహీన హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న వ్యవస్థీకృత దోపిడీ అని స్పష్టమవుతోందని నొక్కి చెప్పింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2026కు న్యూజిలాండ్ స్వాగతం

2026కు న్యూజిలాండ్ స్వాగతం

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

భారత్, పాక్ మధ్య ఘర్షణలపై చైనా ప్రకటనను ఖండించిన కాంగ్రెస్

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

నేను భారత్ లో కాదు.. దుబాయ్ లో ఉన్నా..

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

📢 For Advertisement Booking: 98481 12870