हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

India-Pak: భారత్-పాక్ యుద్ధంలో చైనా గెలిచిందా?

Shobha Rani
India-Pak: భారత్-పాక్ యుద్ధంలో చైనా గెలిచిందా?

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైనప్పటికీ, అంతర్జాతీయంగా దీని ప్రభావాలు విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనానే అసలైన గెలుపొందిన దేశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఈ పోరులో నిలవలేక కాల్పుల విరమణ కోసం అమెరికాను బతిమాలు కోవడం, ట్రంప్ సలహాతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం అంతర్జాతీయంగా మరికొన్ని కీలక పరిణామాలకు కారణమవుతోందన్న నివేదికలు వెలువడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ (India-Pak) మధ్య నాలుగు రోజుల పాటు సాగిన యుద్ధంలో అంతిమ విజేత చైనాయే అన్న వాదన తెరపైకి వస్తోంది. దీనికి ప్రధాన కారణంగా ఈ యుద్దంలో చైనా పాకిస్తాన్ కు అందించిన సాయం వల్లే అని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రయోగించిన చైనా యుద్ధ విమానాలను, మిస్సైళ్లనూ భారత్ కూల్చేసినట్లు మన రక్షణ వర్గాలు ఎప్పుడో ప్రకటించాయి. అయితే అంతర్జాతీయంగా మాత్రం చైనా తమ యుద్ద విమానాలను, మిస్లైళ్లనూ ప్రమోట్ చేసుకుంటోంది. వీటి వల్లే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పుకుంటోంది.

India-Pak: భారత్-పాక్ యుద్ధంలో చైనా గెలిచిందా?
India-Pak: భారత్-పాక్ యుద్ధంలో చైనా గెలిచిందా?

ఆయుధాల యుద్ధం – పశ్చిమం vs చైనా
భారత్-పాక్ (India-Pak) యుద్ధంలో చైనా పంపిన జే-10సీ ఫైటర్ జెట్లు, ఇతర క్షిపణుల్ని చైనా పంపింది. ఇప్పటివరకూ వీటిని తైవాన్ పై పోరులోనే వాడుతున్న చైనా తొలిసారిగా వీటిని భారత్ -పాక్ యుద్దంలో పరోక్షంగా పరీక్షించింది. పాకిస్తాన్ కు వీటిని ఇవ్వడం ద్వారా చైనా ఇలా వీటిని పరీక్షించింది. అంతే కాదు చైనా తాము పంపిన జే 10సీ ఫైటర్ జెట్లు తొలిసారి యుద్ధ ఫలితాలు సాధించారని అధికారిక మీడియా ప్రకటించింది. ఇది భవిష్యత్ యుద్దాలకు తమకు పనికొస్తుందని చెప్పుకుంటోంది. పాకిస్తాన్ కూల్చివేసినట్లు చెప్పిన కొన్ని భారతీయ జెట్‌లు ఫ్రాన్స్ తయారు చేశాయనే నివేదికలు చైనా గర్వాన్ని మరింత పెంచాయి. అలాగే భారతదేశం పశ్చిమ దేశాల నుండి కొనుగోళ్లను పెంచుతుండగా, పాకిస్తాన్ చైనా నుండి సైనిక కొనుగోళ్లను బాగా పెంచుతోంది. దీంతో కొంతమంది విశ్లేషకులు ఈ సంఘర్షణను పాశ్చాత్య, చైనా ఆయుధ సామర్థ్యాల మధ్య పరోక్ష ఘర్షణగా కూడా అభివర్ణిస్తున్నారు.
భారత వైఖరి – చైనా వాదనపై ఖండన
భారత్ తో యుద్ధంలో పాకిస్తాన్ చైనా తయారు చేసిన వైమానిక రక్షణ వ్యవస్థలు, దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ పీఎల్-15 క్షిపణులను కూడా ఉపయోగించిందని ఆ దేశ భద్రతా అధికారులు చెప్తున్నారు. అయితే భారత్ మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది.మరోవైపు తమ ఫైటర్ జెట్లు, మిస్సైళ్లు సక్సెస్ అయ్యాయని చైనా చేస్తున్న ప్రచారం వల్ల వీటికి డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.యుద్ధానికి వెళ్లకుండానే గెలవడం వాస్తవమైన వ్యూహాత్మక విజయం. ఆ ప్రయోజనం చైనా ఖాతాలోకి చేరిందన్న వాదనలు బలపడుతున్నాయి.

Read Also: Supreme court: సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై కీలక విచారణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870