हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

China India : చైనా హెచ్చరిక అమెరికాకు ఎగుమతి చేస్తే భారత్‌కు Rare Earth

Sai Kiran
China India : చైనా హెచ్చరిక అమెరికాకు ఎగుమతి చేస్తే భారత్‌కు Rare Earth

అమెరికాకు ఎగుమతి చేస్తే సరఫరా ఆపేస్తాం” – భారత్‌కు చైనాతో హెచ్చరిక, అరుదైన ఖనిజాలపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి

China India : ప్రపంచంలో Rare Earth Magnets ఉత్పత్తిలో చైనా దాదాపు 90% నియంత్రణ కలిగి ఉంది. ఈ అరుదైన ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై-టెక్ పరిశ్రమల కు కీలకమైన ముడిసరుకులు. (China India) ఇవి లేకుండా ఆటోమొబైల్, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

తాజాగా చైనా, భారతదేశానికి ఈ ఖనిజాలను సరఫరా చేయడానికి ముందు ఒక హామీ (Assurance) కోరింది. అమెరికాకు ఈ అయస్కాంతాలను తిరిగి ఎగుమతి చేయకుండా, దేశీయ అవసరాలకే పరిమితం చేయాలని షరతు పెట్టింది.

Read also : ప్రత్యేక వేదిక పై భాదిత కుటుంబాలను కలవనున్న విజయ్

భారత కంపెనీలు ఇప్పటికే End-User Certificates (EUC) సమర్పించి, ఈ ఖనిజాలను విధ్వంసక ఆయుధాల తయారీలో ఉపయోగించబోమని హామీ ఇచ్చాయి. అయినప్పటికీ, చైనా అదనంగా భరోసా కోరుతోంది.

China India
China India

ET నివేదిక ప్రకారం, చైనా–అమెరికా మధ్య రేర్ ఎర్త్ ఒప్పందాల నేపథ్యంలో, భారత్ కూడా Wassenaar Arrangement Framework విధానాన్ని అనుసరిస్తోంది. ఇది 42 దేశాల మధ్య భద్రతా ఉద్దేశాలతో ద్వంద్వ-ఉపయోగ సాంకేతికతల నియంత్రణకు ఏర్పాటైన ఒప్పందం. అయితే చైనా ఆ ఒప్పందానికి సభ్యురాలు కాదు. అందుకే భారత్ సరఫరా చేసే ఖనిజాలు అమెరికాకు మళ్లీ ఎగుమతి కాకూడదని స్పష్టం చేసింది.

ఆగస్టులో జరిగిన షాంఘై సహకార సదస్సు (SCO) తర్వాత చైనా భారత్‌కు తేలికపాటి rare earth magnets సరఫరాను పునరుద్ధరించింది. కానీ భారీ రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరా ఇంకా నిలిచిపోవడంతో, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోమొబైల్ మోటార్లు వంటి రంగాలు ప్రభావితమవుతున్నాయి.

ఈ అయస్కాంతాలు వాహనాల వేగ నియంత్రణ, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలు వంటి కీలక భాగాల్లో ఉపయోగిస్తారు.

ఏప్రిల్ 4న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై కొత్త సుంకాలు విధించిన తర్వాత, చైనా జాతీయ భద్రతా కారణాలు చూపిస్తూ, మధ్యస్థ మరియు భారీ రేర్ ఎర్త్ ఉత్పత్తులపై ఎగుమతి పరిమితులు విధించింది.

ఎగుమతిదారులు EUC ధృవీకరణ పొందిన తర్వాత మాత్రమే చైనా వాణిజ్య విభాగం (MOFCOM) నుండి లైసెన్స్ పొందగలుగుతున్నారు. యూరప్, ఆగ్నేయాసియా కంపెనీలకు సరఫరా తిరిగి ప్రారంభమైనప్పటికీ, భారత కంపెనీలు ఇంకా లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.

FY25లో భారత్ మొత్తం 870 టన్నుల రేర్ ఎర్త్ మాగ్నెట్లు దిగుమతి చేసుకుంది, వీటి విలువ సుమారు ₹306 కోట్లు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, చైనా భారత్‌పై స్పష్టమైన డిమాండ్ పెట్టింది – ఈ ఖనిజాలను అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకూడదు, దేశీయ అవసరాలకే వినియోగించాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870