📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND-US Trade: భారత్ పై ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన కేంద్రం

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(America President Trump) సుంకాల(Trade)తో విరుచుకుపడ్డానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధమైంది. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్యనా చాలా రోజుల నుంచి సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే డీల్(Deal) ను ప్రకటిస్తారని తెలుస్తోంది. చాలా వరకు భారత్ ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను విధించడానికి అమెరికా ఒప్పుకున్నట్టు సమాచారం. కొన్నింటిపై మాత్రం అధిక టారీఫ్ లు తప్పవని చెబుతున్నారు. అలాగే అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 5 నుంచి 8 శాతం వరకు భారత్‌ సుంకాలు విధించడానికి డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి.

IND-US Trade: భారత్ పై ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన కేంద్రం

ఎట్టిపరిస్థితుల్లోనూ రెడీగా లేదని తెగేసి చెప్పిన భారత్

అయితే ఈ ఒప్పందంలో అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ నో చెప్పింది. డీల్ లో భాగంగా అమెరికా పాడి ఉత్పత్తుల మీద చాలా ఒత్తిడి తెచ్చిందని..అయినా భారత్ గట్టిగా నిలబడిందని తెలుస్తోంది. భారత్‌లో ఈ రంగాలపై ఆధారపడిన కోట్లాది మంది ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేసిందని చెబుతున్నారు. దానికి తోడు అమెరికా పాటు నాన్ వెజ్ పాలని దిగుమతి చేసుకోవడానికి భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ రెడీగా లేదని తెగేసి చెప్పేసినట్టు సమాచారం.

సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధం: భారత్
పాలన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. ఎక్కడైనా అవే ఆవులు, గేదెలు. అవి ఇచ్చే పాలు నాన్ వెజ్ ఎలా అవుతాయి అనుకుంటున్నారా. అయితే అమెరికాలో పాడి ఉత్పత్తులు, వాటి పోషణ కాస్త భిన్నగా ఉంటుంది. అక్కడ ఆవులకు గడ్డితో పాటూ కోళ్ళు, చేపలు ఇతర పశువులకు సంబంధించి వ్యర్థ భాగాలు, కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు. ఇవి తినడం వలన పాలు మరింత ఎక్కువగా వస్తాయని అంటారు. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం ేస్తోంది. అంతేకాదు ఒకరకంగా పవిత్ర పదార్థ కూడా. అలాంటిది అమెరికాలో జంతు పదార్థాలను తినే ఆవులు, గేదెల నుంచి వచ్చే ‘నాన్‌ వెజ్‌’ పాలు, పాల పదార్థాలు సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని భరత అధికారుల వాదన. అందుకే పాడి ఉత్పత్తులకు నో చెప్పింది. కేవలం ప్రాసెస్‌ చేసిన పాడి ఉత్పత్తుల దిగుమతులకే అంగీకరించింది. వాటిపైనా జంతు సంబంధిత ఆహారం వాడలేదనే ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది .

Read hindi news: hindi.vaartha.com

Read Also : Nimisha Priya : ఎల్లుండే నిమిషకు ఉరిశిక్ష.. వాళ్ల మనసు మారదా?

#telugu News Central Government Diplomatic Response Geopolitics India Rejects US Proposal India-US Relations Latest News Breaking News Modi government Trump India Plan US-India Policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.