हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Shehbaz Sharif : బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు : షెహబాజ్ షరీఫ్

Divya Vani M
Shehbaz Sharif : బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు : షెహబాజ్ షరీఫ్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) కుటుంబ నేపథ్యం కొత్తగా చర్చకు వస్తోంది.ఈ కుటుంబం పాకిస్థాన్‌లో సంపన్న కుటుంబాలలో ఒకటి. కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే, వారి మూలాలు భారత్‌కే చెందాయి.ప్రముఖ బ్రిటిష్ రచయిత లైవెన్ అనటోల్ (British writer Liven Anatole) రచించిన (“Pakistan: A Hard Country”) పుస్తకంలో షరీఫ్ కుటుంబం గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. ఆయన తెలిపిన మేరకు షరీఫ్ కుటుంబం వాస్తవానికి కశ్మీరీ పండితుల వంశానికి చెందింది. వారి పూర్వీకులు అనంత్‌నాగ్ ప్రాంతానికి చెందినవారట.బ్రిటిష్ పాలన సమయంలో వారు కశ్మీర్‌ను వదిలి పంజాబ్ వలస వెళ్లారు. అక్కడ అమృత్‌సర్ సమీపంలోని “జాతి ఉమ్రా” అనే గ్రామంలో స్థిరపడ్డారు.ఈ గ్రామానికి ఈ కుటుంబానికి ఇప్పటికీ ముడిపడి ఉంది.

Shehbaz Sharif బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు షెహబాజ్ షరీఫ్
Shehbaz Sharif బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు షెహబాజ్ షరీఫ్

గ్రామస్థుల మాటల్లో, ఈ సంబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.జాతి ఉమ్రా గ్రామంలో షరీఫ్ కుటుంబానికి చెందిన ఓ పాత భవనం ఉంది.అది ఇప్పుడు గురుద్వారాగా మారింది.గ్రామస్థులు అన్నదానం కోసం అక్కడ లంగర్ హాల్ నిర్మిస్తున్నారు. హవేలీ ఇచ్చిన వ్యక్తి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సోదరుడు అబ్బాస్ షరీఫ్.1976లో అబ్బాస్ షరీఫ్ ఈ భవనాన్ని గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఆయన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు.అతను తరచూ గ్రామానికి వచ్చేవాడు. 2013లో ఆయన మరణించారు. అప్పటివరకు ఆయన స్థానికులతో బంధం కొనసాగించారు.ఆ హవేలీ పక్కనే అప్పట్లో ఓ చిన్న గురుద్వారా ఉండేది. ఆ తరువాత గ్రామస్తులే దానిని అభివృద్ధి చేశారు.వీరంతా కలిసి విరాళాలు సేకరించి గురుద్వారా విస్తరించారు.

ఇప్పుడు ఇది గ్రామానికి ఓ గౌరవప్రదమైన స్థలం అయింది.ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కానీ జాతి ఉమ్రా ప్రజలు దీనిపై బాధతో స్పందిస్తున్నారు.”ఇలాంటి పరిస్థితులు మాకూ బాధను కలిగిస్తున్నాయి,” అని వారు అంటున్నారు. ఈ గ్రామం ఇప్పటికీ అవినాభావంగా భారతదేశ సంస్కృతికి దగ్గరగా ఉంది.షరీఫ్ కుటుంబం మూలాలు భారత్‌లో ఉండటం చరిత్రలో ప్రత్యేకం. వారి పూర్వీకులతో పాటు భారత జాడలూ తుడిచిపెట్టలేనివి.ఇప్పుడు వారు పాకిస్థాన్ రాజకీయాల్లో ఉన్నా, వారి వేర్లు భారత్‌లోనే ఉన్నాయన్నది అంగీకరించాల్సిందే.

Read Also : Nike : టెక్నాలజీ విభాగంలో ఉద్యోగుల కోత షూ కంపెనీ ‘నైకీ’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870