ఇండోనేసియాలోని (Indonesia) సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6. 3గా నవమోదైంది. ఇప్పటికే కొండచరియలు, ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశాన్ని ఈ ప్రకృతి విపత్తు వణికించింది.
Read also : Africa: సైన్యం చేతిలో గినియా-బిస్సావు.. పరారీలో అధ్యక్షుడు
ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
భూప్రకంపనలతో (earthquake) అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :