📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Bangladesh: మారణహోమాన్ని ఆపడానికే భారత్ కు వచ్చాను.. షేక్ హసీనా

Author Icon By Anusha
Updated: December 22, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతకొన్ని నెలలుగా బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడికిపోతున్నది. రిజర్వేషన్ల విషయంలో ఏర్పడ్డ విభేదాలతో విద్యార్థినేత ఎ ‘రీఫ్’ ఉస్మాన్ హదీ నాయకత్వంలో దేశంలో కనీవినీ, ఎరుగని రీతిలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో ఆ దేశమాజీ ప్రధాని షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు. దీంతో ఆమె మనదేశంలోనే ఆశ్రయం పొందుతున్న విషయం విధితమే. తాజాగా బంగ్లాదేశ్ (Bangladesh) లో కొనసాగుతున్న ఉద్రిక్తలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు.

Read Also: America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్

గతేడాది దేశంలో జరిగిన మారణహోమాన్ని ఆపడానికే తాను దేశం వీడి భారత్ కు వచ్చానని.. భయపడి కాదని అన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో ఉద్రిక్తతలు చల్లారట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి బంగ్లాలో హింస పెరిగిపోయిందని ప్రభుత్వం బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. అక్కడ చట్టాలు ఏవీ అమల్లో లేవని..దేశంలో పాలన సరిగ్గా లేకపోతే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ పేరు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు భారత్-బంగ్లా బంధాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు.

Bangladesh: I came to India to stop the genocide.. Sheikh Hasina

ఉద్దేశపూర్వకంగానే యూనస్ భారత్ కు వ్యతిరేకంగా చర్యలు

అల్లర్లలో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ అనే మైనారిటీ యువకుడిని ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపి,
నిప్పంటించడంపై హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల భద్రను కాపాడడంలో తాత్కాలిక
ప్రభుత్వం విఫలమయ్యిందని ఈ ఘటనతో స్పష్టమయ్యిందన్నారు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే
భారత్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని కానీ పైకి మాత్రం భారత్ తో స్నేహం కోరుకుంటున్నట్లు
బూటకపు మాటలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటువంటి ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలు వచ్చినా
భారత్-బంగ్లా మధ్య ఉన్న బంధాన్ని బలహీపరచలేవన్నారు. షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యలో ప్రధాన
నిందితుడిగా భావిస్తున్న పైసల్ కరీం మసూద్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

bangladesh Governance International Relations latest news Telugu News violence Yunus

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.