📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Yunus: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్లో నిజం లేదు

Author Icon By Vanipushpa
Updated: October 13, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్(Yunus) ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఉన్న ప్రత్యేకతలలో ఫేక్ వార్తలు కూడా ఒకటంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ”గతేడాది బంగ్లాదేశ్‌లో అధికార ప్రభుత్వం నుంచి ప్రజలు తిరుగాబుటు చేశారు. దీనివల్ల అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడులు జరిగినట్లు పెద్దఎత్తున ప్రచారం నడిచిందని” జర్నలిస్టు ప్రశ్నించారు.

California Helicopter Crash: అమెరికాలో హెలికాప్టర్ ప్రమాదం

Yunus: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. అవి ఫేక్ వార్తలు

తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసిన యూనస్

దీనిపై స్పందించిన మహమ్మద్ యూన్‌ అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేశారు. కొన్ని ప్రాంతాల్లో భూ వివాదాలు జరిగితే దాన్ని మత ఘర్షణులుగా కొందరు ప్రచారాలు చేశారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా భారత్‌పై ప్రస్తుతం అమెరికా 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌పై 35 శాతం టారిఫ్‌ విధిచంగా ఇరుదేశాల మధ్య సంప్రదింపుల జరిగిన అనంతరం 20 శాతం తగ్గింది. ఈ అంశంపై కూడా యూనస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టారిఫ్‌లు బంగ్లాదేశ్‌ కన్నా భారత్‌లో అధికంగా ఉన్నాయన్నారు. భారత్‌లో ఉన్న పరిశ్రమలు త్వరలోనే తమ దేశాన్ని వదిలేసి బంగ్లాదేశ్‌కు వస్తాయని చెప్పారు.

డాక్టర్ యూనస్ కు నోబెల్ బహుమతి ఎందుకు వచ్చింది?
“దిగువ నుండి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని సృష్టించడానికి” చేసిన కృషికి గాను ముహమ్మద్ యూనస్ మరియు గ్రామీణ్ బ్యాంక్ 2006 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

డాక్టర్ యూనస్ విద్యా అర్హత ఏమిటి?
బంగ్లాదేశ్‌లోని ఢాకా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక, ప్రొఫెసర్ యూనస్ యునైటెడ్ స్టేట్స్‌లోని వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం అధ్యయనం చేయడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ పొందారు, అక్కడ ఆయన 1971లో పిహెచ్‌డి పట్టా పొందారు. యుఎస్‌లో ఉన్నప్పుడు, మిడిల్ టేనస్సీ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం కూడా బోధించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

bangladesh Communal violence Fact Check fake news Hindu Attacks Social Media Rumors Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.