📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Aung San Suu Kyi: ఎట్టకేలకు మయన్మార్ లో ప్రజాస్వామ్య ఎన్నికలు

Author Icon By Rajitha
Updated: December 24, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మయన్మార్ (Myanmar) సైనికాధికారులు ఆదివారం నుంచి ఓటింగ్ కు అధ్యక్షత వహించనున్నారు. గత ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి ఐదు సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలోకి తిరిగి వచ్చినట్లు జుంటా సైన్యం ప్రకటించింది. ఫిబ్రవరి 2021లో జుంటా సైనికులు దేశం దశాబ్ద కాలంగా కొనసాగిన ప్రజాస్వామ్యాన్ని పడగొట్టి, ప్రభుత్వాన్ని చేజికి బహిష్కరించుకుంది. అంతేకాక ఆ దేశ మాజీ ప్రధాని ఆంగ్ సాన్ సూకీని జైల్లోనే నిర్భందంలో ఉంచారు. అంతటితో ఆగకుండా ఎన్నికల్లో ఆమె పార్టీని రద్దు చేసింది. ఆమె ఎన్నికల్లో నిలబడకుండా జుంటా సైన్యం నిర్భందం చేసింది. అంగ్ సాన్ సూకీ నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, ఆమెకు ప్రపంచదేశాల మద్దతు చాలానే ఉంది. అయినా జుంటా సైన్యం దేన్నీ ఖాతరు చేయకుండా, ఆమెపై తమ ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. జుంటా నియంత్రణలో ఉన్న భూభాగంలో, మూడు రౌండ్ల ఓటింగ్ మొదటి విడత ఆదివారం ఉదయం జరగనున్నది.

Read also: Bangladesh:యూనస్ మెడకు చుట్టుకుంటున్న హాదీ హత్య కేసు

Aung San Suu Kyi

మిలటరీ పాలనలో నలిగిపోతున్న మయన్మార్

సైన్యం బలవంతంగా తాము తీసుకున్న అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని స్థానికులు కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఎవరూ ఆసక్తి చూపడం లేదని, భద్రతాకారణాల దృష్ట్యా ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ప్రజలు వాపోతున్నారు. జుంటా ప్రభుత్వం ఓటర్లను మభ్యపెట్టి, అవినీతి ఆరోపిస్తూ వమిన్ ఆంగ్ హైంగ్ తిరుగుబాటును తన అధికారంలోకి తీసుకున్నారు. అవినీతి, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన నేరం కింద 27 సంవత్సరాలుగా సూకీ జైలు జీవితాన్నే అనుభవిస్తున్నారు. ప్రపంచదేశాలు ఆమెను విడుదల చేయాలని, మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి ఎన్ని విజ్ఞపులు చేసినా జుంటా సైన్యం ఖాతరు చేయలేదు. దీంతో పలు ధనిక దేశాలు మయన్మార్ కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా ఆపేశాయి. అయినా సైన్యం దేనికి బెదరకుండా, మొండిగా పాలిస్తున్నది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

International Politics latest news Myanmar News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.