📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

అదానీ కేసులో మరో ట్విస్ట్

Author Icon By Sudheer
Updated: February 11, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-అమెరికా సంబంధాలకు ముప్పు

భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) పై కొనసాగుతున్న లంచం కేసు కొత్త మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలకవర్గంలోని న్యాయ శాఖ (DoJ) తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా మారాయని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు. అదానీ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై బైడెన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని వారు లేఖలో పేర్కొన్నారు. భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు అనేక ఏళ్లుగా బలంగా కొనసాగుతున్నాయి. కానీ ఈ కేసును అవసరమైన ఆధారాలు లేకుండానే ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ అనుబంధాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లు కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

దింతో అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ తీసుకున్న చర్యలు సముచితమా? అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ కేసును పక్కన పెట్టాల్సింది పోయి, మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వల్ల అమెరికా వ్యాపార రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల అదానీ గ్రూప్‌పై ఎలాంటి చట్టబద్ధమైన సాక్ష్యాలు లేకుండానే కేసును ముందుకు తీసుకెళ్లారని అనేక మంది నిపుణులు అంటున్నారు. ఈ కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Adani case Adani Group Google news us

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.