📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Andhra Pradesh students abroad : విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్, కారణం ఇదే!…

Author Icon By Sai Kiran
Updated: December 23, 2025 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Andhra Pradesh students abroad : భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విదేశీ విద్యపై అత్యధిక ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. NITI Aayog విడుదల చేసిన ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం, విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో ఏపీ విద్యార్థులే అగ్రస్థానంలో నిలిచారు.

నివేదిక గణాంకాల ప్రకారం, 2016లో విదేశాల్లో చదువుతున్న ఏపీ విద్యార్థుల సంఖ్య 46,818గా ఉండగా, 2018 నాటికి అది 62,771కి పెరిగింది. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో 2020లో ఈ సంఖ్య 35,614కి తగ్గినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఏపీ విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

TG Politics: తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ

ఏపీ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. (Andhra Pradesh students abroad) 2024 నాటికి మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని వెల్లడించింది. వీరిలో సుమారు 8.5 లక్షల మంది యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొంది. 2016 నుంచి 2024 మధ్యకాలంలో విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో 8.84 శాతం వృద్ధి రేటు నమోదైందని వెల్లడించింది.

విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏటా సుమారు రూ.6.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నారని, ఇది దేశ జీడీపీలో దాదాపు 2 శాతానికి సమానమని నివేదిక స్పష్టం చేసింది. ఈ ఖర్చులే భారత్ ట్రేడ్ డెఫిసిట్‌లో సుమారు 75 శాతం వరకు కారణమవుతున్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, విదేశాల నుంచి ఒక విద్యార్థి భారత్‌కు చదువుకోడానికి వస్తే, 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని నివేదిక స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Andhra Pradesh students abroad AP students foreign studies Breaking News in Telugu Google News in Telugu Higher education internationalization India Indian education statistics Indian students foreign education Indian students studying overseas Indian students USA UK Canada Australia International education India Latest News in Telugu NITI Aayog education report Study abroad trends India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.