हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో 125 మృతదేహాల గుర్తింపు

Sharanya
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో 125 మృతదేహాల గుర్తింపు

అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ శివారులో కూలిపోయిన ఘటన దేశాన్ని విషాదంలో ముంచేసింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 274 మంది దుర్మరణం పాలవ్వడం ఈ ప్రమాదాన్ని ఒక యుగాంత సంఘటనగా మార్చింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా పలు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.

125 మృతదేహాల గుర్తింపు: డీఎన్ఏ పరీక్షల వేగవంతం

ఈ ప్రమాదం తర్వాత మృతుల అవశేషాలు పూర్తిగా కాలిపోయిన పరిస్థితిలో ఉండటంతో వారి గుర్తింపు అత్యంత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫోరెన్సిక్ బృందాలు, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టాయి. ప్రమాదం జరిగిన మూడ్రోజుల తర్వాత కూడా మృతదేహాల గుర్తింపు ఆలస్యం కావడంతో బంధువుల ఆవేదన పెరిగిపోయింది.

శాంపిల్స్ సేకరించిన 72 గంటల తర్వాత మృతదేహాలు అప్పగిస్తామని చెప్పిన సిబ్బంది 84 గంటలు గడిచినా అందజేయకపోవడంతో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వద్దే బంధవులు, కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొందరిరి ఊరట కల్గించే వార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రమాదంలో దుర్మరణం పాలైన 125 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా విజయవంతంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 83 మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు.

DNA పరీక్ష ద్వారా మృతదేహాల గుర్తింపు

125 మృతదేహాలలో ఇప్పటికే 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మిగాత మృతదేహాల అప్పగింత కూడా జరుగుతోందని చెప్పారు. తమ వారి ఆచూకీ తెలియక ఆస్పత్రి వద్దే ఇంకా వందలాది మంది వేచి చూస్తుండగా వైద్య సిబ్బంది DNA పరీక్షలను మరింత వేగవంతం చేసింది. రాత్రి, పగలనే తేడా లేకుండా 24 గంటలూ DNA పరీక్షలు చేస్తూనే ఉంది. ప్రతీ ఒక్కరికీ వీలయినంత త్వరగా వారి వారి మృతదేహాలను అందజేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

భారీ పరిహారం ప్రకటించిన టాటా సన్స్

విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. అయితే ప్రమాదం సంభవించిన రోజే టాటా సన్స్ గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం ప్రకటించింది. అలాగే ఎయిరిండియా సంస్థ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల మధ్యంతర పరిహారం అందజేయనున్నట్లు వివరించింది. విమానం కూలిన ఘటనపై NIA, DGCA, AAIB వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయారు.

Read also: Covid: హమ్మయ్యా..తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

📢 For Advertisement Booking: 98481 12870