हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో 125 మృతదేహాల గుర్తింపు

Sharanya
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంలో 125 మృతదేహాల గుర్తింపు

అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ శివారులో కూలిపోయిన ఘటన దేశాన్ని విషాదంలో ముంచేసింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 274 మంది దుర్మరణం పాలవ్వడం ఈ ప్రమాదాన్ని ఒక యుగాంత సంఘటనగా మార్చింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా పలు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.

125 మృతదేహాల గుర్తింపు: డీఎన్ఏ పరీక్షల వేగవంతం

ఈ ప్రమాదం తర్వాత మృతుల అవశేషాలు పూర్తిగా కాలిపోయిన పరిస్థితిలో ఉండటంతో వారి గుర్తింపు అత్యంత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫోరెన్సిక్ బృందాలు, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ చేపట్టాయి. ప్రమాదం జరిగిన మూడ్రోజుల తర్వాత కూడా మృతదేహాల గుర్తింపు ఆలస్యం కావడంతో బంధువుల ఆవేదన పెరిగిపోయింది.

శాంపిల్స్ సేకరించిన 72 గంటల తర్వాత మృతదేహాలు అప్పగిస్తామని చెప్పిన సిబ్బంది 84 గంటలు గడిచినా అందజేయకపోవడంతో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వద్దే బంధవులు, కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొందరిరి ఊరట కల్గించే వార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రమాదంలో దుర్మరణం పాలైన 125 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా విజయవంతంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 83 మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు.

DNA పరీక్ష ద్వారా మృతదేహాల గుర్తింపు

125 మృతదేహాలలో ఇప్పటికే 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మిగాత మృతదేహాల అప్పగింత కూడా జరుగుతోందని చెప్పారు. తమ వారి ఆచూకీ తెలియక ఆస్పత్రి వద్దే ఇంకా వందలాది మంది వేచి చూస్తుండగా వైద్య సిబ్బంది DNA పరీక్షలను మరింత వేగవంతం చేసింది. రాత్రి, పగలనే తేడా లేకుండా 24 గంటలూ DNA పరీక్షలు చేస్తూనే ఉంది. ప్రతీ ఒక్కరికీ వీలయినంత త్వరగా వారి వారి మృతదేహాలను అందజేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

భారీ పరిహారం ప్రకటించిన టాటా సన్స్

విమాన ప్రమాదంలో మొత్తం 274 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించబడింది. అయితే ప్రమాదం సంభవించిన రోజే టాటా సన్స్ గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం ప్రకటించింది. అలాగే ఎయిరిండియా సంస్థ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల మధ్యంతర పరిహారం అందజేయనున్నట్లు వివరించింది. విమానం కూలిన ఘటనపై NIA, DGCA, AAIB వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయారు.

Read also: Covid: హమ్మయ్యా..తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870