हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Jairam : దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నది : జైరామ్‌ రమేశ్‌

Sudha
Jairam : దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నది : జైరామ్‌ రమేశ్‌

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు (NDA government) తీరుపై కాంగ్రెస్‌ పార్టీ (Congress party) సీనియర్‌ నాయకుడు, ఎంపీ జైరామ్‌ రమేశ్‌ (Jairam Ramesh) మరోసారి మండిపడ్డారు. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ (External Affairs Ministry) వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

Jairam  : దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నది  : జైరామ్‌ రమేశ్‌
Jairam : దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నది : జైరామ్‌ రమేశ్‌

దారితప్పిన దారితప్పిన
దారితప్పిన భారతదేశ దౌత్యనీతి (Indian Diplomacy) ని సరిచేయడానికి విదేశాంగ శాఖ తగిన సలహా ఇవ్వాలన్నారు.దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నదని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. భారత్‌తో పెద్ద ట్రేడ్‌ డీల్‌ కుదరబోతోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ ట్రంప్‌ అన్నారని, ఆ ట్రేడ్‌ డీల్ ఏమిటో విదేశాంగ శాఖ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని ట్రంప్‌ మాటిమాటికి చెబుతున్నా విదేశాంగ శాఖ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
చరిత్రను తవ్వడం ఏం లాభం
భారత ప్రభుత్వం దేశ దౌత్యనీతిని గాడిన పెట్టాలని, అందుకు విదేశాంగ శాఖ కృషి చేయాలని జైరామ్‌ రమేశ్‌ అన్నారు. ముందుగా చేయాల్సిన ఆ పని చేయకుండా 50 ఏళ్ల క్రితం నాటి చరిత్రను తవ్వడంతో ఏం లాభమని ప్రశ్నించారు. ఈ ఏడాది జూన్‌ 25 నాటికి దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికార బీజేపీ ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’ నిర్వహించడంపై జైరామ్‌ రమేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also:Jagannath Yatra: జగన్నాథ రథయాత్రలో భక్తుల పైకి దూసుకెళ్లిన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870