हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Rajasingh : బీజేపీ చెబితే MLA పదవికి రాజీనామా చేస్తా – రాజాసింగ్

Sudheer
Rajasingh : బీజేపీ చెబితే MLA పదవికి రాజీనామా చేస్తా – రాజాసింగ్

తెలంగాణలోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh ) తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బోనాల సందర్భంగా లాల్దర్వాజ అమ్మవారిని దర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. “బీజేపీ రిజైన్ చేయమంటే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాను. గోషామహల్లో ఉపఎన్నిక వస్తే కూడా నాకు అభ్యంతరం లేదు. ఎవరు పోటీ చేసినా నాకు అంతగా బాధ లేదు,” అంటూ తాను పదవికి అతుక్కుపోనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు

తాను మరో పార్టీలోకి వెళ్లబోవడం లేదని, ముఖ్యంగా AIMIMతో మిత్రత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని రాజాసింగ్ ఖండితంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా బీజేపీతో రాజాసింగ్‌కు అభిప్రాయ భేదాలు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ చర్యలపై అసంతృప్తితో ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. కానీ పార్టీ మారడంపై వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో పూర్తిస్థాయిలో తెర పడినట్లు కనబడుతోంది.

భవిష్యత్ కార్యచరణపై స్పష్టత

రాజాసింగ్ తన రాజకీయ ఆస్తిత్వాన్ని ప్రజాసేవ ద్వారా కొనసాగిస్తానని, పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తానని అన్నారు. పార్టీ నాయకత్వం సూచిస్తే పదవి మానడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో, ఆయన పార్టీ పట్ల ఉన్న విశ్వాసం ఇంకా నిలిచినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై రాజాసింగ్ ఏ నిర్ణయం తీసుకుంటారో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Read Also : Dharmasthala Mystery : ధర్మస్థల మిస్టరీ హత్యలపై సిట్ ఏర్పాటు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

‘తులం బంగారం, కళ్యాణ లక్ష్మి’ ఊసేలేదు

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కొత్త జోన్లతో ‘హైదరాబాద్‌’.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

📢 For Advertisement Booking: 98481 12870