📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Telugu News: Tummala Nageswara Rao: నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి (cotton) కొనుగోళ్లకు సంబంధించి ఈ నెల సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె నిర్ణయాన్ని రైతుల ప్రయోజనాల దృష్ట్యా విరమించుకోవాలని జిన్నింగ్ మిల్లుల (Ginning mills)యాజమాన్యాలకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తేమ శాతం, 7 క్వింటాళ్ల పరిమితితో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు.

Read Also: Bigg Boss 9: ఈ వారం తాజా ఎలిమినేషన్ లీక్

Tummala Nageswara Rao

కేంద్రం వద్ద సమస్యల ప్రస్తావన, డిమాండ్లు

జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కార్యాలయ అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ సందర్భంగా ఎల్1, ఎల్2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు పడుతున్న ఇబ్బందులను కేంద్ర అధికారుల దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిపారు.

కొనుగోళ్ల పరిస్థితి, మిల్లర్లకు హెచ్చరిక

కేంద్ర అధికారులు సానుకూలంగా స్పందించి సీసీఐ అధికారులను తప్పనిసరి చర్యలు తీసుకునేలా ఆదేశిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 67 వేల మంది రైతుల నుంచి 1.18 లక్షల టన్నుల పత్తిని సేకరించడం జరిగిందన్నారు. కొనుగోళ్లు ఊపందుకునే సమయంలో మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించడం మంచిది కాదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CCI norms. cotton procurement farmer demands ginning mill strike Google News in Telugu Latest News in Telugu Telugu News Today tummala nageswara rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.