हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

JublieeHills Bypoll:20.76% పోలింగ్ – ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతోంది

Pooja
JublieeHills Bypoll:20.76% పోలింగ్ – ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతోంది

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JublieeHills Bypoll) పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల అధికారులు వెల్లడించిన ప్రకారం, ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రారంభ గంటల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు మెల్లగా తరలి వస్తుండగా, మధ్యాహ్నం తర్వాత ఓటర్ల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Bihar Elections: రెండో దశలో ఉత్సాహం – 9 గంటల వరకు 14.55% పోలింగ్

JublieeHills Bypoll
JublieeHills Bypoll

సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కారం
మూడు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సాంకేతిక లోపాలు ఎదుర్కొన్నాయి. అయితే ఎన్నికల సిబ్బంది వాటిని వెంటనే రీప్లేస్ చేసి ఓటింగ్(JublieeHills Bypoll) ప్రక్రియను సజావుగా కొనసాగించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ముగ్గురు నాన్-లోకల్ నేతలపై కేసులు (ఎన్ఐఆర్) నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీరియస్‌గా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు.

బిహార్‌లో పోలింగ్ ఉత్సాహం
ఇక బిహార్‌లో(Bihar) కూడా అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఓటింగ్ జరుగుతోంది. జూబ్లీహిల్స్, బిహార్ రెండు రాష్ట్రాల్లోనూ అధికారులు ప్రజలను ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది : ప్రధాని మోదీ

ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైంది : ప్రధాని మోదీ

MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ

రేబిస్ వ్యాక్సిన్ సేఫేనా? పాప మృతితో మొదలైన చర్చ

వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

లౌకిక రాష్ట్రంలో మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి .. విజయన్

లౌకిక రాష్ట్రంలో మతవిద్వేషపూరిత చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి .. విజయన్

పదవి కంటే నేను పార్టీ కార్యకర్తగానే ఉండాలనుకుంటున్నాను : డీకే శివకుమార్‌

పదవి కంటే నేను పార్టీ కార్యకర్తగానే ఉండాలనుకుంటున్నాను : డీకే శివకుమార్‌

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

నిలిచిపోనున్న ఫుడ్ డెలివరీ సేవలు

నిలిచిపోనున్న ఫుడ్ డెలివరీ సేవలు

హత్యకు గురైన స్కూల్ టీచర్

హత్యకు గురైన స్కూల్ టీచర్

రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ
6:35

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ

📢 For Advertisement Booking: 98481 12870