📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Telugu News: Hyderabad: ఎట్టకేలకు మరోవ్యక్తి మృతదేహం లభ్యం

Author Icon By Pooja
Updated: September 27, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల వరదనీటిలో కొట్టుకుపోయిన మామ అల్లుడు మృతదేహాల్లో(dead bodies) అల్లుడు అర్జున్ మృతదేహం లభ్యమైంది. 13 రోజుల క్రితం హైదరాబాద్ లోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్టల్ నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మామ రాము, అల్లుడు అర్జున్ లు ఆరు బయట నిద్రిస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరదనీటిలో కొట్టుకుని పోయారు. వీరితో పాటు బైక్ లో ప్రయాణీస్తున్న వ్యక్తి కూడా నీటిలో కొట్టుకునిపోయిన విషయం విధితమే. అయితే వారం రోజుల తర్వాత అల్లుడు అర్జున్ మృతదేహం 75 కి.మీ దూరంలోని వలిగొండలో లభించింది.

Read Also: IPS Transfers: టీజీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్

కానీ మామ రాము మృతదేహం దొరకలేదు. ఆనాటి నుంచి రాము, బైక్ తో పాటు కొట్టుకుని పోయిన మరో వ్యక్తి కోసం హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎం(GHMC) సిబ్బంది కలిసి అన్వేషించినా లభ్యం కాలేదు. కాగా శనివారం ఉదయం నాగోలమూసీలో గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం ఈనెల 14వ తేదీన కొట్టుకుని పోయిన రాముడిగా పోలీసులు గుర్తించారు. 

ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన హైదరాబాద్‌లోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్టల్ నగర్ ప్రాంతంలో జరిగింది.

ఎంతమంది వరదనీటిలో కొట్టుకుపోయారు?
మొత్తం మూడు మంది వరదనీటిలో కొట్టుకుపోయారు – మామ రాము, అల్లుడు అర్జున్, ఇంకా ఒక బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Dead Body Found hyderabad police investigation Telangana Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.