📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: HYD: ఈ యేడాది పెరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల సంఖ్య!

Author Icon By Sushmitha
Updated: December 3, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

HYD రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం, పరీక్షా కేంద్రాల సంఖ్యను గత ఏడాది కంటే పెంచనున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

గత ఏడాది ఇంటర్ పరీక్షలకి (Inter exams) 9,96,971 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారి కోసం 1532 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 9,79,747 మంది విద్యార్థులు ఫీజును చెల్లించారని, మరో 61 వేల మంది ఫీజు చెల్లించాల్సి ఉన్నట్టు అధికారిక అడ్మిషన్లను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఈ ఏడాది పరీక్షా కేంద్రాల సంఖ్యను గత ఏడాది కంటే ఎక్కువ ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఇంటర్ బోర్డు (Inter Board) ఉన్నతాధికారులు చెబుతున్నారు.

పరీక్ష ఫీజు గడువు మరియు పరీక్షల షెడ్యూల్

నవంబర్ 1 నుంచి ప్రారంభమైన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా నవంబర్ 14 తో ముగిసింది.

ఫీజు వివరాలు మరియు పరీక్ష తేదీలు

పరీక్ష ఫీజును ఈ విధంగా నిర్ణయించారు:

ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరగనున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

BoardofIntermediateEducation ExamCentersIncrease ExamFees ExamSchedule Google News in Telugu IntermediateExams Latest News in Telugu PracticalExams TelanganaEducation TelanganaInterExams Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.