📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Breaking News: Chevella Accident: క్షణాల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల బంధాన్ని చిదిమేసిన ప్రమాదం

Author Icon By Pooja
Updated: November 3, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఈరోజు ఉదయం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం(Chevella Accident) తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. తాండూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును(RTC bus) కంకరతో నిండిన లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన తీవ్రతకు బస్సు పూర్తిగా ధ్వంసమై, అందులో ఉన్న 24 మందికి పైగా ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Read Also: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం

Chevella Accident

మృతులలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌తో(Chevella Accident) పాటు 11 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. గాయపడిన పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనూషా, సాయి ప్రియా, నందిని అనే ముగ్గురు సోదరీమణులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

రోడ్డుపై రక్తపాతం, హృదయ విదారక దృశ్యాలు

ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ, మరొకరు విద్యార్థిని అయిన వీరు ప్రతిరోజు హైదరాబాద్‌కు ప్రయాణం చేస్తుండేవారు. ఈ రోజు కూడా సాధారణ రోజుగా బయలుదేరిన వారు ఒక్కసారిగా బలవన్మరణం పాలవ్వడం వారి కుటుంబాలను, పరిచయులను షాక్‌కు గురిచేసింది. ఘటన స్థలంలో రోడ్డు మొత్తం ధ్వంసమైన బస్సు భాగాలు, రక్తంతో నిండిన దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి. స్థానికులు, రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu RangareddyTragedy TelanganaAccident TelanganaNews Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.