हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ కేటాయింపులు

Sudheer
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ మొత్తం 3.22 లక్షల కోట్లుగా నిర్దేశించబడింది, ఇందులో 48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్‌లో ముఖ్యంగా విద్యా రంగానికి భారీగా నిధులను కేటాయించారు. పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు కేటాయించారు. విద్యార్థుల నాణ్యతా విద్యను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో విద్యుత్ ఛార్జీల భారం స్థానిక సంస్థలపై తగ్గనుంది.

బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

మున్సిపాల్టీలకు కొత్త విధానాలు – అభివృద్ధికి ప్రాధాన్యత

మున్సిపాల్టీలకు స్వేచ్ఛ కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లించే స్వతంత్ర హక్కును మున్సిపాల్టీలకు ఇచ్చారు. ఇంతకు ముందు మున్సిపాల్టీల చిన్నపాటి బిల్లుల చెల్లింపులను సంబంధిత శాఖ సెక్రటరీ ఆమోదించాల్సిన విధానం అమలులో ఉండేది. అయితే, నూతన బడ్జెట్ ప్రకారం, నగరాభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ప్రాజెక్టుల నిధుల కొరత తీర్చేందుకు 2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈసారి బడ్జెట్‌లో తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి నిధులు కేటాయించడం విశేషం. తెలుగు భాషకు ప్రాముఖ్యతనిచ్చే ఉద్దేశ్యంతో రూ.10 కోట్లు కేటాయించారు. భాషా సంరక్షణ, ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అదనంగా, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. నవోదయం 2.0 స్కీమ్ కింద మద్యపాన వ్యతిరేక ప్రచార కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంచే విధానాన్ని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మద్యపానాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మానసిక ఒత్తిడితో.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

కూతురిపై కన్న తండ్రి, మేనమామ అత్యాచారం..

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

పోలవరానికి రూ.3,000 కోట్లు -కేంద్ర ప్రభుత్వం

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి సవిత

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

త్వ‌ర‌లో కొత్త పింఛ‌న్లు మంజూరు..కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

అంబటి రాంబాబు కు జగన్ భరోసా..తగ్గేదేలే అంటున్న సవాల్

📢 For Advertisement Booking: 98481 12870