हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Midhun Reddy : మిథున్ రెడ్డికి హోమ్ ఫుడ్ అనుమతించలేం – జైళ్ల శాఖ

Sudheer
Midhun Reddy : మిథున్ రెడ్డికి హోమ్ ఫుడ్ అనుమతించలేం – జైళ్ల శాఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి (Midhun Reddy) లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన కోర్టును ఆశ్రయించి జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం పిటిషన్ వేశారు. ఇంటి భోజనం, వ్యక్తిగత అటెండర్, వారానికి ఆరు ములాఖత్‌లు కల్పించాలనే అభ్యర్థనకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టింది.

ఇంటి భోజనం, ములాఖత్‌లు కుదరని జైళ్లశాఖ స్పష్టీకరణ

విజయవాడలోని ఏసీబీ కోర్టుకు జైళ్లశాఖ నివేదిక సమర్పించింది. మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అందించడాన్ని అనుమతించలేమని స్పష్టంచేసింది. అదేవిధంగా, వ్యక్తిగత అటెండర్ సదుపాయం మరియు వారానికి ఆరు ములాఖత్‌లకు కూడా అనుమతి ఇవ్వలేమని తెలిపింది. జైలు నిబంధనల ప్రకారం అందరికీ సమానమైన నిబంధనలు వర్తిస్తాయని జైళ్లశాఖ స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాలు – లాయర్లకు అవకాశం

జైళ్లశాఖ సమర్పించిన మెమోపై అభ్యంతరాలు తెలపాల్సిందిగా మిథున్ రెడ్డి లాయర్లను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో అభ్యర్థనలపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థనపై చర్చ జోరుగా సాగుతోంది.

Read Also : CM Revanth : రేవంత్ రెడ్డి అపరిచితుడు – కేటీఆర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870