हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

India : దేశంలో 26 రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు..హెచ్చరికలు జారీ

Digital
India : దేశంలో 26 రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు..హెచ్చరికలు జారీ

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు, వడగళ్ల వానల ముప్పు నెలకొన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ ప్రభావం మే 8 వరకు కొనసాగే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, తూర్పు రాజస్థాన్‌కు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మే 6న రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు, గాలులు వీచే సూచనలు ఉన్నాయని IMD పేర్కొంది.ఇక మే 7న గుజరాత్, మహారాష్ట్రలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మే 8న మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని అంచనా వేసింది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, దక్షిణ తీర ప్రాంతాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయబడినట్టు వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగినంతగా తగ్గే అవకాశమేదీ లేదని పేర్కొంది.ఒడిశాలో మయూర్ భంజ్, కియోంజర్, బాలేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశముంది. బెంగాల్, బిహార్ నుంచి అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కోస్తాంధ్రపై కూడా వర్ష ప్రభావం ఉంటుందని వెల్లడించింది.

 India : భారతదేశంలో 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు
India : భారతదేశంలో 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

India : భారతదేశంలో 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలైన లాహౌల్, కిన్నౌర్‌లో హిమపాతం సంభవించే అవకాశం ఉంది. పర్యాటకులు అలాంటి ప్రాంతాల పర్యటనను తాత్కాలికంగా విరమించుకోవాలని, స్కూళ్లు మూసివేయాలని సూచనలున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదలు రావడం వలన చార్ధామ్ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్‌లో గడిచిన 24 గంటల్లో గంటకు 70–100 కిమీ వేగంతో గాలులు వీచినట్లు తెలిపింది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 70 కిమీ వేగంతో గాలులు దూసుకుపోయినట్లు వెల్లడించింది.ఇలాంటి పరిస్థితుల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని హెచ్చరించారు. వడగళ్లు, గాలుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలను నివారించాలని, రైతులు తమ పంటలను రక్షించేందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేయడం జరిగింది.

Read More : Khalistan : కెనడా నుంచి హిందువులను పంపించేయండి: ఖలిస్థానీల దుష్ప్రచారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. కీలక నిందితుడు యాసీర్ అరెస్ట్!…

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

నితీశ్ కుమార్ కు భద్రత పెంపు

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

గడ్కరీ-ప్రియాంక.. లోక్ సభ లో ఫ్రెండ్లీ డిస్కషన్

📢 For Advertisement Booking: 98481 12870