हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Swimming: స్విమ్మింగ్ సరదాలో ప్రాణాలు కోల్పోవద్దు..జర భద్రం

Anusha
Swimming: స్విమ్మింగ్ సరదాలో ప్రాణాలు కోల్పోవద్దు..జర భద్రం

వేసవి సెలవులంటే పిల్లలతో పాటు పెద్దలకూ ఉత్సాహంగా ఉంటుంది.ఊరికి వెళ్లడం, బంధువుల ఇళ్లలో గడపడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం వంటి కార్యక్రమాల్లో చిన్నారులు ఆసక్తిగా పాల్గొంటారు.ఈ ఆనందం వెంటే విషాదాలు పొంచి ఉంటాయి. ఈత, మోటారు సైకిల్‌ రైడింగ్, మండే ఎండలు చిన్నారులకు ముప్పు తెప్పిస్తాయి. చివరకు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. వేసవిలో ఎండ తాపానికి తట్టుకోలేక, సరదాగా ఈత నేర్చుకోవడానికి వెళ్లి మృతి చెందుతూ చివరకు తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. పిల్లలు పెద్దల సంరక్షణలోనే ఈత నేర్చుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. బావులు, చెరువులు, కాలువల్లో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.

ప్రధాన ప్రమాదాలు

తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశముంది.అతివేగ మోటారు సైకిల్ రైడింగ్ – సరదాగా వేగంగా మోటార్ సైకిళ్లు నడిపి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.ఈత ప్రమాదాలు – సరదాగా నీటిలో దిగిన వారు మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు.అగ్ని ప్రమాదాలు – గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది.

తాజా ఘటనలు

వేసవి ముప్పును తేలిగ్గా తీసుకోవడం వల్ల నల్గొండ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు.చిట్యాల మండలం ఏపూర్‌లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన చింతపల్లి రాఘవేంద్ర (21), నలుపరాజు నవీన్‌కుమార్ (23) నీటిలో మునిగిపోయారు.తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన శీల శ్రీశైలం (23) చెరువులో పశువులను కొట్టుకొచ్చేందుకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు.చందంపేట మండలం నక్కలగండి తాండా గ్రామంలో నీటి గుంతలో పడి రెండు సోదరులు మృతి చెందారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన లింగయ్య, అతని కొడుకు శ్రీమణికాంత్ గురుకుల ప్రవేశ పరీక్ష రాసి వస్తూ సాగర్ కాల్వలో ఈత కోసం దిగి మృతి చెందారు.ఈ ప్రమాదాలు తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నాయి.

hq720 (6)

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చిన్నారులు నీటిలో ఈత కొట్టేందుకు వెళితే, పెద్దల సమక్షంలోనే ఉండేలా చూడాలి.వర్షపు గుంటలు, చెరువులు, బావుల దగ్గర పిల్లలు ఆడకుండా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి.పిల్లల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసేందుకు పుస్తక పఠనం, క్రియేటివ్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలి.వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తగినంత నీరు తాగేలా చూడాలి.పిల్లలు ఎక్కడికి వెళ్లినా తల్లిదండ్రులకు చెప్పేలా అలవాటు చెయ్యాలి.

పోలీసుల చర్యలు

నల్గొండ జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ,ప్రమాదకరమైన చెరువులు, కాలువల వద్ద అవగాహన బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.యువతలో బావులు,రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను ప్రతి రోజూ పర్యవేక్షించాలి అని సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జపాన్‌లో నల్లగా మారే కోడిగుడ్ల రహస్యం

జపాన్‌లో నల్లగా మారే కోడిగుడ్ల రహస్యం

పంటి ఎనామిల్ పునర్నిర్మాణానికి కొత్త ప్రొటీన్ జెల్

పంటి ఎనామిల్ పునర్నిర్మాణానికి కొత్త ప్రొటీన్ జెల్

శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

శరీరంలో విటమిన్ సి తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

వంటింట్లో కుక్కర్‌ పేలడానికి గల కారణాలు తెలుసా..

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

రోజూ 30 నిమిషాల నడక .. మీ శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..!

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

📢 For Advertisement Booking: 98481 12870