हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

MK Stalin: తమిళనాడులో 10 లక్షల మందికి ఫ్రీ ల్యాప్‌టాప్‌లు

Tejaswini Y
MK Stalin: తమిళనాడులో 10 లక్షల మందికి ఫ్రీ ల్యాప్‌టాప్‌లు

‘ఉలగం ఉన్ కైగలిల్’ పథకం

విద్యార్థులను సాంకేతికంగా మరింత శక్తివంతులను చేసే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ పథకం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ‘ఉలగం ఉన్ కైగలిల్’ (ప్రపంచం మీ చేతుల్లో) అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం తొలి దశను ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్(MK Stalin) ప్రారంభించనున్నారు. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొననున్నారు.

Read also: Central Govt: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ బిల్లులకు బ్రేక్

MK Stalin: Free laptops for 10 lakh people in Tamil Nadu

డిజిటల్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. మొత్తం రెండు దశల్లో 20 లక్షల ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించగా, మొదటి దశలోనే 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్, న్యాయ, వ్యవసాయ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులుగా నిర్ణయించారు. ఉన్నత విద్యలో కొనసాగుతున్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వం అందజేస్తున్న ల్యాప్‌టాప్‌లు డెల్, ఏసర్, హెచ్‌పీ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందినవిగా ఉండనున్నాయి. వీటిలో ఇంటెల్ i3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్ 365 వంటి ఆధునిక సాంకేతిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్‌లు విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, వెబ్ డిజైనింగ్, డిజిటల్ స్కిల్స్ వంటి రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు తోడ్పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తమిళ పుదల్వన్, ఇన్నోవేటివ్ ఉమెన్, ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్(First generation graduate) వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది. తాజా ల్యాప్‌టాప్ పంపిణీ పథకం ద్వారా గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించి, సమగ్ర అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం

ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

విశాఖలో మరిన్ని కొత్త రైల్వే లైన్లు

విశాఖలో మరిన్ని కొత్త రైల్వే లైన్లు

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!

NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!

విమానయాన భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

విమానయాన భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

312 ఐసోలేటెడ్ పోస్టులకు నేడే లాస్ట్ డేట్..

312 ఐసోలేటెడ్ పోస్టులకు నేడే లాస్ట్ డేట్..

పవర్ బ్యాంక్ అవసరమే లేదు! భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

పవర్ బ్యాంక్ అవసరమే లేదు! భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

📢 For Advertisement Booking: 98481 12870