Mancherial Accident: జైపూర్ మండల పరిధిలోని ఇందారం గ్రామం సమీపంలో ఉన్న ఫ్లై ఓవర్ పై అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బోర్ వెల్ లారీ బైక్ను అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది.
Read Also: Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దంపతులు
ఈ ప్రమాద తీవ్రతకు బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు ఘటనా స్థలంలోనే మృతి(Dead) చెందారు. లారీ కింద పడటంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: