हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Harish Rao : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హరీష్ రావు ఫైర్

Sudheer
Harish Rao : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హరీష్ రావు ఫైర్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్నదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తోందే కానీ విద్యార్థుల ఫీజులను మాత్రం పెండింగ్‌లో ఉంచడం దారుణమని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.

డిగ్రీ కాలేజీల పరిస్థితి దిగజారింది

డిగ్రీ కళాశాలలకు రూ.800 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు, కళాశాలలు తీవ్రంగా నష్టపోతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కాలేజీలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో పలు కళాశాలలు తాత్కాలికంగా తాళం వేసి సెలవులు ప్రకటించాయన్నారు. ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను ఇప్పటికీ నిర్వహించకపోవడం వల్ల పీజీ సెట్‌, లా సెట్‌ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్హత కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో విద్యకు ప్రాధాన్యం, కాంగ్రెస్‌కు నిర్లక్ష్యం

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సగటున రూ.2,000 కోట్లు విడుదల చేసి విద్యార్థులకు భరోసా ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. మొత్తం రూ.19,000 కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఖర్చు చేశామని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, మంత్రి భట్టివిక్రమార్క చేసిన వాగ్దానాలు అమలవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి వెంటనే బకాయిలను చెల్లించి, డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్ చేశారు.

Read Also : Tragedy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేసీఆర్ సిట్ విచారణ పై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కేసీఆర్ సిట్ విచారణ పై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కట్టుకథలే – కవిత

కాంగ్రెస్ చెబుతున్నవన్నీ కట్టుకథలే – కవిత

తాడిచర్ల-1 గనులను నిబంధనల ప్రకారం కేటాయించాం: కిషన్ రెడ్డి

తాడిచర్ల-1 గనులను నిబంధనల ప్రకారం కేటాయించాం: కిషన్ రెడ్డి

తరగతి గదిలోనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

తరగతి గదిలోనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

ఫిబ్రవరి నెల చివరి వరకు కొనసాగనున్న చలి

ఫిబ్రవరి నెల చివరి వరకు కొనసాగనున్న చలి

ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్న కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్న కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

సజ్జనార్ ట్వీట్ పై కేటీఆర్ కౌంటర్

సజ్జనార్ ట్వీట్ పై కేటీఆర్ కౌంటర్

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం

అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత

ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా: కవిత

📢 For Advertisement Booking: 98481 12870