हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Fine Rice : సన్నబియ్యం పథకం గ్రాండ్ సక్సెస్

Sudheer
Fine Rice : సన్నబియ్యం పథకం గ్రాండ్ సక్సెస్

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందనను పొందింది. ఇప్పటివరకు అందుతున్న గణాంకాల ప్రకారం ఈ పథకం ఒక గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. గతంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన దొడ్డు బియ్యం నాణ్యతలోనూ, రుచి విషయంలోనూ ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోవడం వల్ల ఎక్కువమంది దాన్ని తీసుకోలేదు. కానీ ఏప్రిల్ నుండి ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ వల్ల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఏప్రిల్ 17వ తేదీ నాటికి 91.19 శాతం (1,52,710 టన్నులు) పంపిణీ పూర్తవడం దీనికి నిదర్శనంగా నిలిచింది.

fine rice
fine rice

రాష్ట్రవ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం

రాష్ట్రవ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం 1,67,285 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు 68 వేల టన్నుల పంపిణీ పూర్తవడం వల్ల ప్రజల్లో ఈ పథకం పట్ల ఉన్న ఆదరణ స్పష్టమవుతుంది. గతంలో రేషన్ బియ్యాన్ని తీసుకోని వారు కూడా ఈసారి ముందుకొచ్చి సన్నబియ్యాన్ని తీసుకోవడం, పలు ప్రాంతాల్లో బియ్యం లభించగానే వెంటనే అయిపోవడం వంటి పరిణామాలు ప్రజలలో ఈ పథకం పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దీని వల్ల అక్రమ రవాణాకు అవకాశం తక్కువైందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వానికి ప్రజల మద్దతు

ఈ పథకంతో పాటు ప్రభుత్వానికి ప్రజల మద్దతు మరింత పెరిగిందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. నాణ్యమైన బియ్యం అందించడం వల్ల బ్లాక్ మార్కెట్ దళారుల దుశ్చర్యలు తగ్గాయి. రేషన్ డీలర్లు డిమాండ్‌ను తీర్చేందుకు రెండుసార్లు, మూడుసార్లు స్టాక్ పాయింట్లకు వెళ్లాల్సి రావడం పథకం విజయాన్ని చాటుతోంది. ఈ నేపథ్యంలో సన్నబియ్యం పథకాన్ని నిరంతరంగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. అటు అధికారులు కూడా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని చర్యలు తీసుకుంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

జనవరి లో పతంగుల పండుగ

జనవరి లో పతంగుల పండుగ

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఎల్‌ఐజీ ఫ్లాట్ల విక్రయం ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870