etela metro

ట్రాఫిక్ దెబ్బకు మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సామాన్యుడిగా మారారు. నిత్యం కార్ లలో తిరిగే ఆయన.. తాజాగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతర ప్రాంతాలకు కూడా మెట్రో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఈటలను కోరారు.

Related Posts
ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు
ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు

ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికలో Read more

మాజీ MLC కన్నుమూత.. నేతల సంతాపం
former mlc satyanarayana

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ జర్నలిస్టు ఆర్‌ సత్యనారాయణ (Satyanarayana) ఆదివారం ఉదయం అనారోగ్యంతో సంగారెడ్డి లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. Read more

బీఆర్ఎస్ హయాంలో అనేక రంగాల్లో వృద్ధి : కేటీఆర్‌
KTR

తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1గా హైదరాబాద్‌: కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో Read more

మహాకుంభమేళాకు 50కోట్లు దాటిన భక్తులు
mahakumbh mela

భక్తుల సంఖ్య కొత్త రికార్డు మహాకుంభమేళాకు 50కోట్లు దాటిన భక్తులు. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు Read more