📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala: వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

Author Icon By Aanusha
Updated: January 9, 2026 • 7:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు

గ‌త వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌తో పోల్చితే ఈసారి ల‌క్ష మంది భ‌క్తుల‌కు అధికంగా ద‌ర్శ‌నం

రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం

33 లక్ష‌ల మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌

44 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించిన వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేసిన ఏర్పాట్ల‌పై భ‌క్తులు విశేష సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు తెలియ‌జేశారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు విజ‌య‌వంతం కావ‌డంతో ఆయ‌న టీటీడీ ఇ ఒ అనిల్ కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఇ ఒ శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రిల‌తో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఉద‌యం సమావేశం జరిగింది.

Read Also: Chittoor: వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

శ్రీవారి ఆలయం

భద్రత :

Tirumala: Devotees are extremely satisfied with the Vaikunta Dwara Darshanam

ఇంజినీరింగ్ :

అన్న ప్రసాదం :

రిసెప్షన్

ఉద్యానవనం :

కల్యాణకట్ట:

వైద్య విభాగం

శ్రీవారి సేవకులు

మీడియా ప్రతినిధులకు చైర్మన్ ధన్యవాదాలు

ఈ సందర్భంగా టీటీడీ యంత్రాంగం తో సమన్వయం చేసుకుని చక్కటి సేవలు అందించిన పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకులు, ఇతర విభాగాలు, మీడియా ప్రతినిధులకు చైర్మన్ ధన్యవాదాలు తెలియజేశారు.టీటీడీ ఇ ఒ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. గత వైకుంఠ ఏకాదశి రోజు 7 లక్షలకు పైగా దర్శించుకుంటే ఈసారి 12 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని తెలిపారు.

టీటీడీ భక్తుల కోసం చేస్తున్న సౌకర్యాలను చూసి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని చెప్పారు.అదనపు ఇ ఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వివిధ విభాగాల మధ్య సమన్వయంతో సమయాన్ని సరైన విధంగా వినియోగించుకోవడంతో అనుకున్న దానికన్నా అదనంగా దర్శన సమయం సమకూరడంతో మరింత మంది భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం చేయించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు.ఈ స‌మావేశంలో టీటీడీ బోర్డు స‌భ్యులు న‌రేష్‌, శాంతారామ్‌, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్‌, ఎస్పీ సుబ్బ‌రాయుడు, సీవీఎస్వో ముర‌ళీ కృష్ణ‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Telugu News Tirumala Tirupati Devasthanams TTD Arrangements TTD Chairman BR Naidu Vaikuntha Dwara Darshan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.