రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, టీటీడీ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
Read Also: TTD: టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: