📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు!

Author Icon By Pooja
Updated: November 18, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులు స్వామివారి సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం అవుతుందని టీటీడీ(Tirumala) అధికారులు వెల్లడించారు.గత 24 గంటల్లో మొత్తం 71,208 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 23,135 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలావుంటే, భక్తులు కానుకగా సమర్పించిన నిధులతో హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లుగా నమోదైంది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.

12 hours for the full darshan

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.