📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ

Author Icon By Pooja
Updated: January 5, 2026 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 11న గుజరాత్ రాష్ట్రంలోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని దర్శించనున్నారు. ఈ సందర్భంగా(Temple Darshan) జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వం’లో ఆయన పాల్గొని వివిధ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్వం సందర్భంగా ఆధ్యాత్మిక వేడుకలతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.

Read also: Tirumala: రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

Temple Darshan

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా(Temple Darshan) గుర్తింపు పొందిన సోమనాథ్ ఆలయం, 12 జ్యోతిర్లింగాలలో తొలి స్థానం కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌లోని వెరావల్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం, అద్భుతమైన రాతి శిల్పకళతో నిర్మితమై వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది.

సోమనాథ్ స్వాభిమాన్ పర్వం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక విలువలను దేశ ప్రజలకు మరింత చేరువ చేయాలన్నదే లక్ష్యంగా అధికారులు వెల్లడించారు. ప్రధాని మోడీ పాల్గొనడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకొస్తుందని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Jyotirlinga Latest News in Telugu SomnathSwabhimanParv

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.