మహా శివరాత్రి(Shivaratri 2026) సందర్భంగా శివలింగానికి అభిషేకం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే అభిషేక సమయంలో కొన్ని విధివిధానాలు పాటిస్తే పుణ్యఫలం మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. భక్తులు దక్షిణం లేదా తూర్పు వైపు నిలబడి, ఉత్తరం లేదా పడమర వైపు ముఖం పెట్టి అభిషేకం చేయడం శ్రేయస్కరం.
Read Also:Fasting: శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు?
అభిషేకానికి రాగి, వెండి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. నీటి ధార మధ్యలో ఆగకుండా నిరంతరంగా శివలింగంపై(Shivaratri 2026) ప్రవహించేలా చేయాలి. ఈ సమయంలో “ఓం నమః శివాయ” అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అభిషేకం పూర్తయ్యాక వెంటనే ప్రదక్షిణ చేయకుండా ఉండాలని శాస్త్రోక్తంగా చెబుతారు. అలాగే తూర్పు వైపు చూస్తూ అభిషేకం చేయడం అనుచితమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: