Chandrababu Naidu: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సీఎం

Read Time:  1 min
Chandrababu Naidu: CM to Attend Ontimitta Sitarama Kalyanam
Chandrababu Naidu: CM to Attend Ontimitta Sitarama Kalyanam
FONT SIZE
GET APP

ఆహ్వాన పత్రిక అందజేసిన టిటిడి ఈవో రవిచంద్ర

ఈనెల 27 నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు సీఎంకు టీటీడీ ఈవో రవిచంద్ర అందజేశారు.

Read also: Tragedy : నిశ్చితార్థం జరిగిన 4 రోజులకే విషాదం

Chandrababu Naidu: CM to Attend Ontimitta Sitarama Kalyanam

Chandrababu Naidu: CM to Attend Ontimitta Sitarama Kalyanam

Chandrababu Naidu: ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. అలాగే టిటిడి అధికారులు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను కూడా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.