📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: శ్రీవారికి రూ.38 లక్షల విరాళం ఇచ్చిన ఇండియన్ బ్యాంక్

Author Icon By Tejaswini Y
Updated: December 20, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ బ్యాంక్ ముందడుగు వేసింది. ఈ క్రమంలో టీటీడీ(TTD)కి రూ.37,97,508 విరాళంగా అందించింది. ఈ నిధులతో అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద భక్తుల లగేజీ పరిశీలన కోసం అత్యాధునిక భద్రతా స్కానర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Read also: Yadagirigutta: ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను తిరుమలలోని టీటీడీ(Tirumala Tirupati Devasthanams) అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ ప్రణేశ్ కుమార్, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం. సెల్వరాజ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ ఇందిరా, తిరుమల బ్రాంచ్ మేనేజర్ రాఘవేంద్రతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Alipiri Check Post Indian Bank Security Scanner Temple Security tirumala tirupati TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.