📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శ్రీశైల దేవస్థానంలో పదోన్నతులపై హైకోర్టు మొట్టికాయలు

Author Icon By Uday Kumar
Updated: February 12, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీశైల దేవస్థానంలో ఏడాది జనవరి 16న ఇచ్చిన పదోన్నతుల్లో అనర్హులకు లబ్దిపొందారు. ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ పలువురు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మ శాఖ కమిషనర్
ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలిపివేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించింది. అర్చుడిగా ఉన్న ఎం రవి కుమార్ స్వామికి అర్హత లేకున్నా కూడాముఖ్య అర్చకుడిగా పదోన్నతులు కల్పించాలని విచారంలో గుర్తించిన హైకోర్టు వెంటనే ఆయన ఉత్తరం నిలిపివేయాలని తీర్పు వెలువరించింది.

Ap Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Srisailam SrisailamTemple Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.