हिन्दी | Epaper
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

2027 Godavari Pushkaralu : జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన – మంత్రి దుర్గేశ్

Sudheer
2027 Godavari Pushkaralu : జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన – మంత్రి దుర్గేశ్

రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు జూన్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర మంత్రి దుర్గేశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) నాటికి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.

రూ.97 కోట్ల వ్యయంతో పర్యాటక అభివృద్ధి

ఈ ప్రాజెక్టు తొలి దశకు సంబంధించిన టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మొత్తం రూ.97 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాల్లో పర్యాటక ఆకర్షణలు, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. నదీ తీర ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్‌లు, ప్రకృతి దృశ్యాలు, నావికాశాఖకు సంబంధించిన అవకాశాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇతర పర్యాటక ప్రాజెక్టులు కూడా ప్రారంభం

గోదావరి ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర ముఖ్య పర్యాటక ప్రదేశాల అభివృద్ధి పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కడప జిల్లా గండికోట, గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర ఆదాయ వనరులను పెంచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దుర్గేశ్ (Minister Durgesh) స్పష్టం చేశారు.

Read Also : Tooth Brush: ప్రతి మూడు నెలల ఒకసారి టూత్ బ్రష్ ని మార్చాల్సిందే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870