हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..

Divya Vani M
70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..

పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీలో 70 ఏళ్లుగా మూతపడిన సిద్ధీశ్వర మహాదేవ ఆలయం తాజాగా తలుపులు తెరచుకున్నాయి. ఈ కార్యక్రమం స్థానిక ముస్లింల సహకారంతో బుధవారం జరగింది. మకర సంక్రాంతి తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించి, సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టాలని అధికారులు ప్రకటించారు. అన్నపూర్ణ దేవాలయ ఆధ్వర్యంలో పూజలకు ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..
70 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సిద్దీశ్వర మహాదేవ ఆలయం..

వారణాసి జిల్లా మదన్‌పురాలో ఉన్న సిద్ధీశ్వర మహాదేవ ఆలయాన్ని బుధవారం మధ్యాహ్నం 1 గంటకు వారణాసి ఏడీఎం సిటీ అలోక్ వర్మ తెరిచారు. ఆలయం తెరవబడిన సమయంలో భారీ పోలీసు బలగాల సమక్షంలో శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక ముస్లింలు శాంతి భద్రతలను కాపాడడంలో సహకరించారు. ఆలయంలో రెండు లేదా మూడు విరిగిన శివలింగాలు కనిపించాయి, అయితే సిద్ధీశ్వర మహాదేవుని ప్రధాన శివలింగం ఆ స్థలంలో లేదు.సనాతన సంప్రదాయ ప్రకారం, శివలింగం కనిపించకపోయినా, కొత్త శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

ఆలయానికి తెరుచుకున్నప్పుడు, గర్భగుడి వద్ద శిథిలాలు తొలగించి, గంగాజలంతో శుద్ధి చేశారు.అనంతరం ఆలయానికి తిరిగి తాళం వేసి, ‘ధుంధే కాశీ’ ప్రజలు అక్కడ చేరుకుని ‘హర్ హర్ మహాదేవ్‘ అంటూ భక్తిపూర్వకంగా స్మరించుకున్నారు.ఈ ఆలయ పునరుద్ధరణ క్రమంలో, శ్రీ కాశీ విద్వత్ పరిషత్ ద్వారా పూజలు నిర్వహించనున్నారని చెప్పారు. సిద్ధీశ్వర మహాదేవ శివలింగం లేకపోవడంతో, శిలా శివలింగ రూపంలో కొత్త శివలింగం ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. మకర సంక్రాంతి తరువాత, ఆలయాన్ని పునరుద్ధరించి, పవిత్ర కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీ కాశీ విద్వత్ పరిషత్, అన్నపూర్ణ దేవాలయం సహాయంతో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు.ఈ ఆలయ పునరుద్ధరణ కాషి ఆధ్యాత్మిక వారసత్వం నిలుపుకోడానికి ఒక ముఖ్యమైన చర్యగా నిలుస్తుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

📢 For Advertisement Booking: 98481 12870