हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

మహా కుంభమేళా సందడి మొదలు..

Divya Vani M
మహా కుంభమేళా సందడి మొదలు..

మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుతమైన మతపరమైన సమావేశం. ఈ అద్భుతమైన వేడుక ఈ సారి ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది.

జనవరి 13న ప్రారంభమయ్యే ఈ మహాకుంభం 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున షాహి స్నానంతో ముగుస్తుంది.ఇప్పటికే ఈ జాతర సందడి మొదలైంది, సాధువులు, భక్తులు,యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు.ఈ మధ్యనే కొంతమంది ఋషులు, సాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు,వీరు తమ ప్రత్యేక గుర్తింపుతో ఆకర్షణీయంగా మారారు.అలాంటి కొందరు సాధువుల గురించి తెలుసుకుందాం.ఉత్తర్ ప్రదేశ్‌లోని త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మహాకుంభ జాతర ప్రారంభమవనుంది. 45 రోజుల పాటు ఈ మహాకుంభం వైభవంగా సాగి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున షాహి స్నానంతో ముగుస్తుంది.ఈ మహాకుంభ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తారు.ఇప్పటికే కుంభమేళలో పాల్గొనేందుకు సాధువులు, ఋషుల బృందాలు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవడం మొదలు పెట్టారు.ఈ వేడుకలో పాల్గొనే గొప్ప సాధువులు భక్తులను ఆకట్టుకుంటున్నారు.

unique babas in kubha mela
unique babas in kubha mela

వీరు తమ ప్రత్యేక గుర్తింపుతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.అంబాసిడర్ బాబా 1972 మోడల్ కారులో మహాకుంభ చేరుకున్నారు.ఈ కారుతోనే బాబా గత నాలుగు కుంభమేళాల్లో పాల్గొన్నట్లు చెప్పాడు. ఈ ప్రత్యేక కారులోనే బాబా తినేవాడు, తాగేవాడు, పడుకునేవాడు.1975 మోడల్ కారులో ప్రయాగ్‌రాజ్ చేరుకోవడానికి బాబాకు ఒకటి నరడు రోజులు పట్టినట్లు తెలిపారు. మహాకుంభం తర్వాత బనారస్, గంగాసాగర్ సందర్శనకు వెళ్లాలని బాబా తెలిపారు.రుద్రాక్ష బాబా కూడా బాగా ప్రాచుర్యం పొందాడు. ఆయన 108 పూసలు రుద్రాక్ష మాలను ధరించే బాబా. ప్రస్తుతం ఆయన ధరించే రుద్రాక్ష మాల బరువు 30 కిలోల కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రజలు ఆయనను రుద్రాక్ష బాబా అని పిలుస్తున్నారు. ఆయన గత కాలంగా రుద్రాక్ష మాలను ధరించానని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ మహాకుంభంలో మరిన్ని అద్భుతమైన, ఆసక్తికరమైన వ్యక్తులు పాల్గొంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

📢 For Advertisement Booking: 98481 12870